E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

కర్రతో చిరుతను పరుగులు పెట్టించిన రైతు.. దెబ్బకి పరుగో పరుగు!
టెన్త్ క్లాస్ అర్హతతో 557 ఉద్యోగాలు.. నెలకు రూ.47,330 జీతం, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే
బీఈఎంఎల్‌లో జాబ్ నోటిఫికేషన్.. నెలకు రూ.43 వేల వరకు జీతం
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. కొత్త అక్రిడిటేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల స్వీకరణ అలాగే పరిశీలన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల జారీపై ఇటీవల మీడియాలో వస్తున్న వివిధ రకాల కథనాలను నమ్మవద్దని ఆమె కోరారు. ఈ విషయంలో జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నిబంధనల ప్రకారం కార్డులు అందుతాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు అందిన […]

అంతరిక్ష చరిత్రలో అరుదైన ఘట్టం.. చంద్రుడికి అత్యంత చేరువగా వ్యోమనౌక
రికార్డు స్థాయిలో సిలిండర్ల డెలివరీ.. నిల్వలు పుష్కలం, ఎల్పీజీ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

రికార్డు స్థాయిలో సిలిండర్ల డెలివరీ.. నిల్వలు పుష్కలం, ఎల్పీజీ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగానే అదనపు గ్యాస్ కార్గోలను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడా అంతరాయం కలగకుండా చమురు సంస్థల ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ సాగిస్తున్నారు. గత రెండు రోజులుగా అధికారులు స్వయంగా డిస్ట్రిబ్యూషన్ […]

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 350 ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే
రేపు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి.. గుత్తికొయ్యలతో ముఖాముఖి, కారణం అదేనా?
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ.. పైలెట్ రోహిత్ రెడ్డి భవితవ్యంపై రేపే కోర్టు తీర్పు
ప్రధాని మోదీని నడిపించేది ఆయనే.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
రీల్స్ మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.. తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ హెచ్చరిక

రీల్స్ మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.. తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ హెచ్చరిక

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ల వినియోగం మితిమీరిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ పరికరాలకు బానిసలుగా మారడం వల్ల చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పని ఒత్తిడిలో ఉండి పిల్లలను పట్టించుకోకపోవడం వల్లే వారు స్మార్ట్ ఫోన్ల మాయలో చిక్కుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. […]

PM Modi: చారిత్రక బిల్లుకు అందరూ ఏకం కావాలి.. మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
గాజులు తొడుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు, అనే పదాలకు ముగింపు చెప్పాలి: నారా లోకేష్

గాజులు తొడుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు, అనే పదాలకు ముగింపు చెప్పాలి: నారా లోకేష్

సమాజంలో నైతిక విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కర్ణాటకలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మన తెలుగు వాడుక భాషలో మహిళలను తక్కువ చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. తెలుగు సమాజంలో తెలియకుండానే మహిళలను అవమానించేలా కొన్ని పదబంధాలు నిత్యం వినిపిస్తున్నాయని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘గాజులు తొడుక్కున్నావా?’ లేదా […]

టాయిలెట్లు లేక మహిళలు అవస్థలు.. కమిషనర్‌ గారూ, జర చూడండి సారూ!
అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

అమరావతిపై బొత్సా కామెంట్స్.. జగన్ కంటే క్లారిటీగా అసలు విషయం చెప్పేశారుగా!

విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆయన సంచలన విమర్శలు చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రియంబర్స్ మెంట్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారని దుయ్యబట్టారు. అమరావతిలో కేవలం కాంక్రీట్ వేసి ఏదో గొప్ప […]

Big Stories

×