E-Paper

Anjibabu Chittimalla

Chief Sub Editor anjibabuchittimalla@gmail.com

గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. 2009లో ‘ఆంధ్రజ్యోతి‘ జర్నలిజం స్టూడెంట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ‘ABN ఆంధ్రజ్యోతి‘లో ట్రైనీ జర్నలిస్టుగా పని చేశారు. ఆ తర్వాత ‘టీ-న్యూస్‌‘లో 2010 నుంచి 2020 వరకు దశాబ్దం పాటు రిపోర్టర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశారు. అనంతరం ‘వెలుగు‘ దినపత్రికలో స్టేట్ బ్యూరో జర్నలిస్టుగా చేశారు. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం ‘బిగ్ టీవీ లైవ్’లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ట్రావెల్, ఆటో, వైరల్, లైఫ్ స్టైల్, సైన్స్ అండ్ టెక్, క్రైమ్ వార్తలు రాస్తున్నారు.

South Indian Food in Trains: రైళ్లలో సౌత్ ఇండియన్ ఫుడ్ ఎందుకు పెట్టరో తెలుసా?
Friendship Marriage: పెళ్లి చేసుకుంటారు, కానీ.. రొమాన్స్ చెయ్యరు.. ఆ దేశంలో కొత్త ట్రెండ్ మొదలు!
ChatGPT: ఓర్నీ.. ఏకంగా AIతో బేరం ఆడించి.. ఆటో ఎక్కేశాడు, ఇక భాషతో సమస్యే లేదు!
Masoom Sharma: గాంధీజీని అలా మార్చేశావేంటయ్యా? ఇది తప్పు అనిపించడం లేదా?
Cruise Ship Secrets: క్రూయిజ్ షిప్ అనుకున్న టైమ్ కి బయల్దేరకపోతే ఫైన్ వేస్తారా? ఆశ్చర్యంగా ఉందే!
The Terminal Man: 18 ఏళ్లు ఎయిర్ పోర్టులోనే బతికాడు, స్పీల్ బర్గ్ సినిమాకు ప్రేరణ అయ్యాడు.. చివరికి అక్కడే..
POK – LOC – LAC: పీఓకే, ఎల్వోసీ, ఎల్ఏసీ.. ఉద్రిక్తతల నేపథ్యంలో వినిపించే ఈ పేర్ల వెనుక కథ ఏంటి?
Prayagraj Railway station: ఏసీ కోచ్ లో చెమటలు? ముగ్గురి అరెస్ట్.. అదిదా మేటర్!
Vande Bharat Shatabdi: వందే భారత్, శతాబ్ది రైళ్లు ప్రభుత్వం నడపడం లేదా? ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయా?

Vande Bharat Shatabdi: వందే భారత్, శతాబ్ది రైళ్లు ప్రభుత్వం నడపడం లేదా? ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయా?

Advertisement Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో భారతీయ రైల్వే ఒకటిగా కొనసాగుతోంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇండియన్ రైల్వే ఆదాయాన్ని సృష్టించడంతో పాటు ఉపాధి, ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా కొనసాగుతోంది. గత కొంతకాలంగా దేశంలో అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యంత వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైళ్లను ప్రభుత్వం, నడుపుతుందా? ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయా? అనే చర్చ […]

Charlapally Kakinada Trains:  కాకినాడకు వెళ్తున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!
Train Cancels: ఏపీ మీదుగా వెళ్లే రైళ్లు క్యాన్సిల్.. వెంటనే చెక్ చేసుకోండి!
Indian Railways: మే 1 నుంచి రైల్వే నయా రూల్.. స్లీపర్, ఏసీ బోగీల్లోకి నో ఎంట్రీ!
Sleeper Busses: స్లీపర్ బస్సు ప్రయాణం అంత డేంజరా? జాగ్రత్త, ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయట!
Indian Railways: రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్స్ ఛార్జింగ్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

Indian Railways: రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్స్ ఛార్జింగ్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

Advertisement BIG TV LIVE Originals: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రయాణ సమయంలో మోబైల్స్, ల్యాప్ టాప్ లను ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ, రైళ్లలో ఛార్జింగ్ పెట్టుకోవడం సురక్షితమేనా?  ఎలక్ట్రిక్ డివైజ్ లకు ఏమైనా సమస్యలు ఏర్పడుతాయా? అనే విషయాను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. భారతీయ రైళ్లలో ఛార్జింగ్ సౌకర్యం సాధారణంగా రైళ్లలో […]

Tirumala Darshan: సామాన్యులకు టీటీడీ గుడ్ న్యూస్, ఇక నేరుగా శ్రీవారి దర్శనం!

Big Stories

×