E-Paper
Advertisement
Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

1. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పంపిణీ పథకంపై కేంద్రమంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు సీఎం. 2. ప్రజలకు సీపీ వీసీ సజ్జనార్ వార్నింగ్ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, […]

Khammam Incident: దారుణం.. భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త.. కూతురిపై కూడా..
Draupadi Murmu: తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు..

Draupadi Murmu: తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు..

Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుపతికి చేరుకోనున్నారు. నవంబర్ 20, 21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి-తిరుమల పవిత్ర క్షేత్రాలను సందర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ముర్ము పర్యటన షెడ్యూల్.. నేడు మధ్యాహ్నం 3:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేరుకుంటారు. ఇక్కడ వారికి గౌరవపూర్వక స్వాగతం అందించబడుతుంది. జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), టీటీడీ అధికారులు హాజరుకానున్నారు. ఆ తర్వాత 3:55 గంటలకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి […]

Top 20 News Today: నేడు  తిరుపతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్న అలేఖ్య పుంజాల
Fire Accident: విశాఖలోని మద్దిలపాలెం ఫంక్షన్ హాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.
sabarimala: తీవ్ర విషాదం.. శబరిమల యాత్రలో అపశృతి.. క్యూలైన్‌లో మహిళ మృతి..!
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్‌ను ఢీ కొన్న బస్‌.. స్పాట్‌లో 40 మంది
Top 20 News Today: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు, నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

Top 20 News Today: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు, నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

1. డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. డిసెంబర్‌ 1 నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2. GHMC పరిధిలో అనేక బిల్డింగ్స్ నిర్మాణం.. GHMC పరిధిలో అనేక బిల్డింగ్స్ పెద్ద ఎత్తున నిర్మాణం […]

CM Revanth: రూటు మార్చిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఎప్పటినుంచంటే..!
Ind Vs Pak: భారత్ దెబ్బకు కోలుకొని పాక్.. శాటిలైట్ చిత్రాలతో బయటపడ్డ నిజాలు..
Top 20 News Today: మావోయిస్టుల లొంగుబాటుపై కీలక ప్రకటన, రాజమౌళికి బీజేపీ నేత మాధవీ లత కౌంటర్
CM Revanth Reddy: కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
Gold Rate Increased: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. నేడు ఒక్క రోజే ఎంత పెరిగిందంటే..?
NagarKurnool Distrct: ఒక్క ఆటోలో 23 మంది విద్యార్థులు.. నాగర్ కర్నూలు పోలీసులు వెంటనే ఏం చేశారంటే..
Bandi Vs Eatala: బీజేపీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్.. పతాక స్థాయికి చేరిన పోరు

Big Stories

×