E-Paper
Advertisement
Hyderabad: శంషాబాద్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..
Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

1. ఎమ్మెల్యేల పిటిషన్లకు గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు విననున్నారు. 2. నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత హైదరాబాద్‌లోని […]

Road Accident: బేగంపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు!
Karimnagar News: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం.. అదనపు కట్నం వేధింపులకు గర్భిణి బలి..
Saudi Arabia Bus Incident: ‘మా కుటుంబం నుంచి 18 మంది వెళ్లారు.. బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు’
Top 20 News Today: కిల్లర్ హస్బెండ్..  భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

1. సీఐఐ సదస్సు విజయ‌వంతం-ఎంపీ కేశినేని శివనాథ్ వైజాగ్ సీఐఐ సదస్సు విజయ‌వంతమైందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. గత ఐదేళ్లలో వైసీపీ పాలనతో రాష్ట్రం వెనకబడిందని, వైసీపీ అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. విశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబ‌డ్డుల‌కు పెద్ద పీట‌ వేస్తుంద‌న్నారు శివ‌నాథ్. 2. సౌదీ బస్సు ప్రమాదం పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్‌ […]

Tirumala: కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఎంతుందంటే..?
Gold Rate Today: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. నేడు బంగారం ధర ఎంతుందంటే?
iBomma & Bappam Tv: ఐ బొమ్మకి బొమ్మ పడింది.. ఆ తప్పే కొంప ముంచిందా!
Karthika masam: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు..
Top 20 News Today: కార్తీకమాసంలో ఆఖరి సోమవారం కావడంతో.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. స్పాట్‌లో 42 మంది మృతి.. మృతుల్లో హైదరాబాద్ వాసులు
CM Progress Report: సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. పెట్టుబడులు ఎన్ని వేల కోట్లంటే..!
Rain Alert: డబుల్ అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో  పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

1. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు […]

Big Stories

×