E-Paper
Advertisement
Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Crime News: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణీత అనే విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపాల్‌కు తెలిపగా.. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురి మరణ వార్తతో తల్లిదండ్రులు విద్యాలయానికి చేరుకున్నారు. విగత జీవిగా పడివున్న తమ కూతురిని చూసి బోరున విలపించారు. బాలికది కావలి మండలం అటవీరాజుపాలెంగా ప్రిన్సిపల్‌ తెలిపారు. […]

PM Modi: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మోదీ, చంద్రబాబు, పవన్
Maoist Hidma: ముప్పుతిప్పలు పెట్టిన హిడ్మానే లేపేశారు.. మావోయిస్టుల శకం ఇక ముగిసినట్లేనా?
Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

1. మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతుల గుర్తింపు తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు. మృతుల వివరాలను వారి కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబీకులు ఇవాళ రానున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్టుమార్టం నేపథ్యంలో రంపచోడవరం ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు […]

Cold Wave: బాబోయ్..! చలి చంపేస్తోంది.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

Cold Wave: బాబోయ్..! చలి చంపేస్తోంది.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

Cold Wave: తెలుగు రాష్ట్రాలను చలి గజగజా వణికిస్తోంది. చలి తీవ్రతకు ఉదయం పొలం పనులకు వెళ్లే రైతులు.. విధులకు వెళ్లే ఉద్యోగులు, విద్యాలయాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లాలో చలి తీవ్రత అంతకంతూ పెరిగిపోతోంది. సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో గిరిజన ప్రజల వణికిపోతున్నారు. లంబసింగి 4 డిగ్రీలు, చింతపల్లి 6. 8 డిగ్రీలు, పాడేరు 8 డిగ్రీలకు పడిపోయింది. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. తీవ్ర […]

Top 20 News Today: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష రద్దు, iBOMMA రవిని ఎన్‌కౌంటర్‌ చేయాలి: సి.కళ్యాణ్,
PM Modi: నేడు ఏపీ, తమిళనాడు పర్యటనకు ప్రధాని మోదీ..
Kurnool Lorry Accident: కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి..
Hidma: మావోయిస్టు హిడ్మా.. స్కెచ్ వేశాడంటే.. మెరుపు దాడులకు కేరాఫ్?
Top 20 News Today: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్, ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు,
Nitish Kumar: 19 ఏళ్ల అధికారం.. నితీష్‌పై బీహార్ ప్రజల నమ్మకానికి కారణాలు ఇవేనా?
Amaravati: ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతుల అల్టిమేటం.. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరిక..

Amaravati: ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతుల అల్టిమేటం.. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరిక..

Amaravati: ఏపీ రాజధాని అమరావతి రైతులు.. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కూటమి సర్కారు వచ్చినా తమ సమస్యలు పరిష్కరం అవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలపై వినతులు ఇవ్వడానికి వస్తే అవమానకరంగా సీఆర్డీఏ అధికారులు మాట్లాడుతున్నారని.. సీఎం చంద్రబాబు తమను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం.. రాజధాని రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ పోరాటం చేస్తామని అల్టిమేటం జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమరావతి రైతు ఐక్యకార్యాచరణ సమితి […]

Today Gold Rate: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!
Top 20 News Today: చిట్టీల పేరుతో మోసం.. చితకబాదిన బాధిత మహిళలు, ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు సీరియస్
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ కాల్పులు జరిగాయి. టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండటం వల్ల మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే దట్టమైన అడవుల ప్రాంతం. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నుంచి మారేడుమిల్లి వైపు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ […]

Big Stories

×