E-Paper
Advertisement

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Panchayat Elections: బంపర్ ఆఫర్.. నా భార్యను గెలిపిస్తే హెయిర్ కటింగ్,షేవింగ్ ఫ్రీ..
Panchayat Elections: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచే ముమ్మర ప్రచారం
Most Wanted Gangster Arrest: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్….?
Bijapur Encounter: బీజాపూర్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. 18కి చేరిన మృతులు
Train Accident: ఘోర ప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టి ఇద్దరు మృతి
Police Website Hacked: తెలంగాణ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లు హ్యాక్
Komatireddy Venkat Reddy: నేడు ఏపీకి తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి..
US Air Force F-16 Crash: కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్.. వైరల్ అవుతోన్న వీడియో
Water Dogs Attack: శ్రీశైలం పాతాళ గంగలో నీటి కుక్కల దాడి.. పలువురు భక్తులకు గాయాలు
Kishan Reddy: సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి.. కిషన్‌రెడ్డి డిమాండ్
Gram Panchayat Elections: వినూత్న హామీలు కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు.. బాండ్ పేపర్‌పై రాసిచ్చి మరీ..
HILT GO Leak Controversy: రేవంత్ ప్రభుత్వంపై లీకువీరుల కుట్ర.. రిలీజ్‌కు ముందే కేటీఆర్‌కు హిల్ట్ జీవో కాపీ..!
YS Sharmila: పవన్ కళ్యాణ్‌.. రెచ్చగొట్టొద్దు.. వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila: పవన్ కళ్యాణ్‌.. రెచ్చగొట్టొద్దు.. వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila: వైఎస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, అవి రాష్ట్రాల మధ్య అపోహలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటలు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవని షర్మిలా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటి సంబంధాలు కలిగిన రాష్ట్రాలని గుర్తుచేసిన షర్మిలా, రెండు రాష్ట్రాల మధ్య […]

Bijapur Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Bijapur Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవీ ప్రాంతంలో.. మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. బుధవారం ఉదయం ప్రత్యేక తనిఖీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అడవుల్లో అకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, […]

Jagga Reddy: కేటీఆర్.. మాటలు జాగ్రత్త! రాహుల్ గాంధీపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే.. జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

Big Stories

×