E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

PhonePe Scam: వాట్సాప్‌లో ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే! ‘ఫోన్‌పే’ గిఫ్ట్ మెసేజ్ వెనుక అసలు నిజం ఇదే.

PhonePe Scam: వాట్సాప్‌లో ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ ఫోన్ హ్యాక్ అయినట్టే! ‘ఫోన్‌పే’ గిఫ్ట్ మెసేజ్ వెనుక అసలు నిజం ఇదే.

Advertisement PhonePe Scam: డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఇప్పుడు చిల్లర కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ ఆన్‌లైన్ చెల్లింపుల మీదనే నడుస్తున్నాయి. అయితే, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు పండుగలు, పబ్బాలను టార్గెట్ చేసుకుని సామాన్యుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ల పేరుతో ఆకర్షణీయమైన మెసేజ్‌లను పంపి మన బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారు. తాజాగా PhonePe పేరుతో జరుగుతున్న ఒక స్కామ్ ఇప్పుడు […]

YSRCP: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!

YSRCP: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!

Advertisement YSRCP: కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం పందెం రాయుళ్లకు వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందేల బరి వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కోడిపందేలతో పాటు పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, సంక్రాంతి ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా జూదం రాజ్యమేలుతోందని […]

Kamareddy News: కుక్కల మరణాల కేసు వేళ సర్పంచ్‌కు మరో షాక్.. కొండముచ్చుల నిర్బంధంపై ఫారెస్ట్ అధికారుల సీరియస్!
Swarnandhra 2047: ఏపీని ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు!

Swarnandhra 2047: ఏపీని ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు!

Advertisement Swarnandhra 2047: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రతి ఒక్కరి ఆదాయం మరియు జీవన ప్రమాణాలు పెరగడమే రాష్ట్ర సంపదకు నిజమైన విలువ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. […]

Air India Engine Damage: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం: ఇరాన్ గగనతలం మూసివేతతో వెనక్కి.. ఢిల్లీలో ఇంజిన్ దెబ్బతిని!
Hyderabad Hospital Fraud: డాక్టర్లకే వెన్నుపోటు.. నష్టాల పేరుతో కోట్లు స్వాహా! సీసీఎస్ చేతికి చిక్కిన కిలాడీ ఎండీ
MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!
Can Men Get Pregnant: “మగాళ్లు గర్భం దాల్చగలరా?”.. అమెరికా సెనేట్‌లో భారత సంతతి డాక్టర్‌పై సెనేటర్ ప్రశ్నల వర్షం!
Himachal Pradesh Fire: విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు బలి.. నిద్రలోనే కబళించిన మంటలు!
YS Jagan Mohan Reddy: జర్నలిస్టుల అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం.. పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ట్వీట్!
103 Year Old Woman Rebirth: ప్రాణం లేదనుకుని పాడె సిద్ధం చేశారు.. కాలి వేళ్లు కదిలాయి.. కట్ చేస్తే పుట్టినరోజు వేడుక!
Talasani Srinivas Yadav: సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి తలసానిపై కేసు నమోదు!
Kishan Reddy: తెలంగాణ పల్లెలకు శుభవార్త.. రూ. 11 వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం
IndianEmbassyAdvisory: ఇరాన్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు: తక్షణమే స్వదేశానికి రావాలని భారతీయులకు కేంద్రం ఆదేశం! 

IndianEmbassyAdvisory: ఇరాన్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు: తక్షణమే స్వదేశానికి రావాలని భారతీయులకు కేంద్రం ఆదేశం! 

Advertisement IndianEmbassyAdvisory: ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని భారత రాయబార కార్యాలయం బుధవారం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడంపై మొదలైన నిరసనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, తమ పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం కోరింది. ఎంబసీలో నమోదు చేసుకోని […]

SajjanarIPS: జర్నలిస్టుల అరెస్టులపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు.. తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవడం ఎందుకు? 

SajjanarIPS: జర్నలిస్టుల అరెస్టులపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు.. తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవడం ఎందుకు? 

Advertisement SajjanarIPS: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (IPS) నుమయిష్ ఎగ్జిబిషన్ ప్రాముఖ్యతతో పాటు, ఇటీవల వార్తల్లో నిలిచిన జర్నలిస్టుల అరెస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1938లో ప్రారంభమైన నుమయిష్‌కు 80 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేస్తూ, ప్రజల్లో భద్రత పట్ల అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టుల అరెస్టుల వ్యవహారంపై సీపీ సజ్జనార్ సూటిగా స్పందించారు. ఒక మహిళా అధికారిణిని, అలాగే ముఖ్యమంత్రిని లక్ష్యంగా […]

×