E-Paper
Advertisement
అన్నదాతకు సాగు సెగ.. వాణిజ్య పంటల సాగుతో రైతులు విలవిల
యాదాద్రి జిల్లాలో 108 సిబ్బంది రికార్డు.. ఏం చేశారంటే..?
మేడ్చల్‌లో అరాచకం.. కమర్షియల్ గ్యాస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

మేడ్చల్‌లో అరాచకం.. కమర్షియల్ గ్యాస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

LPG Black Market: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పరిధిలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా రూ.1960కు లభించాల్సిన సిలిండర్‌ను కొందరు దందాగాళ్లు రూ.5500 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల యజమానులు గ్యాస్ కొరతతో వ్యాపారం నిలిచిపోతుందనే ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ ముఠాలు […]

ఉత్కంఠగా మారిన పట్నం పాలిటిక్స్.. రాష్ట్రంలో అందరి చూపు అటువైపే..?
మున్సిపల్ కొలువులకు గ్రీన్ సిగ్నల్.. దరఖాస్తులు స్వీకరణ
మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు
చెరువు కబ్జాకోసం రోడ్డుతో స్కెచ్.. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు మౌనరాగంలో అధికారులు..?
Office Misconduct: రైతు కార్యాలయంలో మందు పార్టీ రచ్చ రచ్చ.. బరితెగించిన ఉద్యోగులు
వైద్యరంగంలో సరికొత్త రికార్డు.. కోత లేకుండానే ఓ క్రిటికల్ సర్జరీ సక్సెస్..!
కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

Advocate Protection: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు అనంతరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతకు ఇది చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో గొప్పదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత న్యాయవాదులపై దాడులు పెరిగినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంథనిలో వామనరావు దంపతుల హత్యతో […]

హైదరాబాద్‌లో ముగిసిన ఉమ్మడి పాలన.. ఇకపై ఎవరి పాలన వారిదే..!
హైడ్రా దెబ్బకు హడలెత్తుతున్న రియల్ మాఫియా.. ఒకే రోజు మూడు జిల్లాల్లో..!
POCSO Case: అలంపూర్ కౌన్సిలర్ పై పోక్సో కేసు నమోదు కలకలం
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?

Gaddam Prasad Kumar: తమదైన ముద్ర పడేందుకు కృషి –తాగు, సాగు నీరు సాధించేంతవరకు వెనక్కి తగ్గను –ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే వికారాబాద్​కు శాటిలైట్​ ప్రాజెక్టు –వికారాబాద్​ మున్సిఫల్​ బడ్జేట్​లో పాల్గోన్న గడ్డం ప్రసాద్​ కుమార్​  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రి గా ఉన్నప్పుడు, అప్పటి కేంద్ర మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డితో మాట్లాడి రూ.2,300 కోట్లతో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ ప్రాజెక్టు మంజూరు చేయించానని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​ తెలిపారు. […]

పోలీసుల మందే బైక్ స్టంట్లు.. సోషల్ మీడియాలో ఫోజులు కానీ చివరికి..?

Big Stories

×