E-Paper
Advertisement
Assembly Attendance: లైవ్‌లో బట్టబయలైన ఎమ్మెల్యేల బండారం.. వీళ్ల అసలు రంగు ఇదేనా అంటూ..?
Sadabainama: సాదాబైనామాల సమస్యలకు సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో జీవో జారీ..!

Sadabainama: సాదాబైనామాల సమస్యలకు సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో జీవో జారీ..!

Sadabainama: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్.ఓ.ఆర్. చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందని, అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫ్ఫిడవిట్ తీసుకోవాలన్న […]

Census Preparation: ఈసారి జరిగే జనగణనలో సరికొత్త రూల్.. ప్రతి ఇంటిలో ఇది ఉంటేనే కుటుంబంగా నిర్ధారణ

Census Preparation: ఈసారి జరిగే జనగణనలో సరికొత్త రూల్.. ప్రతి ఇంటిలో ఇది ఉంటేనే కుటుంబంగా నిర్ధారణ

Census Preparation: వినియోగించే పొయ్యిలను బట్టే జనాభా లెక్కలు –ఇప్పటికే జనగణనాధికారుల నియామకం పూర్తి –శిక్షణ ప్రారంభించిన జిల్లా అధికారులు –జిల్లా కలెక్టర్లే ప్రిన్సిఫల్​ సెన్సస్​ అధికారులు  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ:వచ్చే ఏడాది నిర్వహించే జనాభా లెక్కలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్​, వికారాబాద్ జిల్లాలో జనాభా అంచనాలకు తగ్గట్టుగా ఎన్యూమరేటర్లు, డివిజన్​, సబ్​ డివిజన్​ వారీగా అధికారులను, సిబ్బందిని నియమిస్తున్నారు. ఇప్పటికే డివిజన్​, సబ్​ డివిజన్​ అధికారులతో జిల్లా యంత్రాంగం జనాభా లెక్కలపై శిక్షణ […]

Rythu Bharosa: ఈ సారీ రైతు భరోసాలో కొత్త ట్విస్ట్.. ఎన్ని ఎకరాలున్నా తొలివితలో మాత్రం..!
Musi Beautification: మూసీ సుందరీకరణకు మేమందరం ఫుల్ సపోర్ట్..?
RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

RRR Project: స్వుచ్ఛ బ్యూరో: హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ఈ ప్రాజెక్టును ఎక్స్‌ప్రెస్‌ వే జాబితా నుంచి తొలగించి, సాధారణ జాతీయ రహదారి స్థాయికి కుదించినట్లు సమాచారం. గతంలో దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌వేగా భావించారు. అయితే, సుమారు రూ.38,000 కోట్ల వ్యయాన్ని భరించడం కష్టమని భావించిన కేంద్రం, ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు […]

Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!
Iran War: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వర్సెస్ డర్టీ బాంబ్.. భూగర్భ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విధ్వంసం

Iran War: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వర్సెస్ డర్టీ బాంబ్.. భూగర్భ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విధ్వంసం

Iran War: రెండు, మూడు రోజుల్లో ముగుస్తుందనుకొని ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించాయి అమెరికా, ఇజ్రాయెల్. అనుకున్నట్టుగానే తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా.. అనేక టాప్ కమాండర్‌లను మట్టుపెట్టేసింది. కానీ ఆశ్చర్యకరంగా ఇరాన్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అమెరికాకు లొంగలేదు. ఇప్పుడు యుద్ధం నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇంకా ఎక్కడా తగ్గకుండా పోరాడుతూనే ఉంది. రోజుకో కొత్త రకం ఆయుధాన్ని తన అమ్ములపొదిలో నుంచి బయటికి తీసి శత్రువుపై ప్రయోగిస్తూ పరేషాన్ […]

BRS: ఎమ్మెల్యే ఓవరాక్షన్.. హుజురాబాద్‌లో గులాబీ జెండా గల్లంతేనా..?

BRS: ఎమ్మెల్యే ఓవరాక్షన్.. హుజురాబాద్‌లో గులాబీ జెండా గల్లంతేనా..?

BRS: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్మఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, ఆ పార్టీ సీనియర్ లీడర్లకి మధ్య గ్యాప్ పెరిగిపోతోందన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులు ఎమ్మెల్యే వ్యవహరశైలిపై అసంతృప్తి తో రగిలిపోతున్నారంట. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం లోని సీనియర్లంతా జట్టుకట్టి రాజీనామాలకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది .. లోకల్ లీడర్ల రహస్య సమావేశం వెనుక రాజీనామానే కారణం అన్న చర్చ జోరందుకుంది. పాడి కౌశిక్ రెడ్డి‌తో ఇక వేగలేమని గులాబి క్యాడర్ అధిష్టానికి స్పష్టం […]

Vahan Portal: వాహనాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో నేటి నుండి వాహన్ పోర్టల్ ప్రారంభం
Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

Andhra Pradesh: సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాబోయే టెక్నాలజీలు, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానిపై చర్చించారు. కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఒక్కరోజు అన్నదానానికి అయ్యే వ్యయం రూ.44 లక్షల విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు అందించి, కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సంత్రంలో భక్తులకు […]

CM Chandrababu: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. టిడ్కో ఇళ్లకు డబ్బులు వాపస్..!
Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో: యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణంపై కాకతీయ యూనివర్సిటీ స్పందించింది. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఎం శంకరయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో, ఆయన పొందిన భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రిజిస్ట్రార్ కార్యాలయం కఠిన ఆదేశాలు జారీచేసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం శంకరయ్యకు నోటీసులు జారీచేసింది. రూ.6.89 లక్షలు రీఫండ్ చేయాల్సిందేనని ఆదేశించింది. శంకరయ్య ఒకవైపు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా వేతనం పొందుతూనే, మరోవైపు యూజీసీ నుంచి […]

Gurukul School: గోసపడుతున్న ఓ గురుకులం.. 286 ఉత్తరాలు రాసిన పట్టించుకోని ప్రభుత్వం
Fuel Shortage: యుద్ధం నేపథ్యంలో వాహనాదారులకు షాక్.. హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

Fuel Shortage: యుద్ధం నేపథ్యంలో వాహనాదారులకు షాక్.. హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

Fuel Shortage: యుద్దం ఎఫెక్ట్ ఇప్పుడు భారత దేశాన్ని తాకింది. ఇరాన్-ఇజ్రయెల్ యుద్దం కారనంగా ముడిచమురుపై అంతరాలు ఎర్పడుతున్నాయి. దీంతో భారతదేశంలోని పెట్రోల్ బంకులకు ముందస్తుగా నిధులు చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్పాయి. దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఎర్పడింది. ఇటు హైదరాబాద్‌లో కూడా కొన్ని బంకులు ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. Also Read: SFI Protest: […]

Big Stories

Advertisement
×