E-Paper
Advertisement
Land Fraud: సినిమా రేంజ్‌లో ల్యాండ్ కబ్జాకు యత్నం.. కాని చివరిలో బిగ్ ట్విస్ట్..?
Property Tax: ట్యాక్స్ కలెక్షన్‌పై సర్కార్ ఫోకస్.. అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేనా..!
Food Raid: చిట్టి చిట్టి సమోసాలు తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?
Medicinal Plants: ఆయుర్వేద వైద్యం పై.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

Medicinal Plants: ఆయుర్వేద వైద్యం పై.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

Medicinal Plants: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఆయుర్వేదం వైద్యానికి కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈమేరకు మెడిసినల్ ప్లాంట్స్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకున్నది. మెడిసినల్ ప్లాంట్స్ పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వం ఆయుష్​ శాఖను సూచించింది. అంతేగాక ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేయాలని సూచించింది. దీంతో ఓ కమిటీ కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి రీసెర్చ్ చేసేందుకు రెడీ అయింది. ఆయా రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యంలో సత్ఫలితాలను ఇస్తున్న మొక్కలపై స్టడీ […]

SFI Protest: గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్.. లేదంటే..?

SFI Protest: గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్.. లేదంటే..?

SFI Protest: స్వేచ్ఛ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బాసర ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంకేతమని, అలాంటి ఉద్యమాలను అణచివేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజినీకాంత్, నాగరాజు శనివారం […]

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కొత్త కమిటీలు ఎర్పాటు..!

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కొత్త కమిటీలు ఎర్పాటు..!

GHMC Elections: స్వేచ్ఛ బ్యూరో: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. నగరంలోని మూడు కార్పొరేషన్ల(జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి) పరిధిలోని కీలక నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ లో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై నజర్ పెట్టాలని ఆయన నాయకులకు సూచించారు. వార్డు స్థాయి నుంచి.. […]

Moinabad Drugs Case: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
Telangana BJP: చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాషాయ దళం.. వారి డిమాండ్లు ఇవే..?
Telangana Bills: మత పరమైన కామెంట్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు

Telangana Bills: మత పరమైన కామెంట్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు

Telangana Bills: స్వేచ్ఛ బ్యూరో: మత సామరస్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మతపరంగా కించపరిచే వ్యాఖ్యలపై ఇక నుంచి ఉక్కుపాదం చూపాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆ చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెరిగిపోతున్నాయి. పొలిటికల్ ఫ్లాట్ ఫామ్ […]

Rythu Bharosa: రైతు భరోసా అప్లికేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. త్వరగా ఇలా అప్లై చేసుకోండి.!
POCSO Cases: రాష్ట్రంలో పోక్సో కేసుల కలకలం.. ఒక్క రోజులో ఇన్నికేసులా..?
Suicide Crime: ప్రేమ పేరుతో నరకం.. శాడిస్ట్ లవర్‌ని​ అరెస్ట్ చేసిన పోలీసులు

Suicide Crime: ప్రేమ పేరుతో నరకం.. శాడిస్ట్ లవర్‌ని​ అరెస్ట్ చేసిన పోలీసులు

Suicide Crime: స్వేచ్ఛ బ్యూరో: అనుమానంతో ప్రేమించిన యువతిని మానసికంగా హింసించి ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన యువకున్ని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్ పెక్టర్ రామకృష్ణ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పద్మారావునగర్ శ్రీనివాస్ నగర్ వాస్తవ్యుడైన కోటేశ్వరరావు కూతురు జనిమ్మ(19) ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థిని. ఇదిలా ఉండగా ముషీరాబాద్ నివాసి జగదీశ్​ (22)తో ఆమె కొన్నిరోజుల క్రితం ప్రేమలో పడింది. అయితే, కొన్నిరోజులుగా జగదీశ్ తాను ప్రేమించిన జనిమ్మపై అనుమానం పెంచుకున్నాడు. […]

TGPSC Jobs: నియామక పత్రాలలో రికార్డు సృష్టించిన తెలంగాణ సర్కార్..!

TGPSC Jobs: నియామక పత్రాలలో రికార్డు సృష్టించిన తెలంగాణ సర్కార్..!

TGPSC Jobs: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని సర్కార్ విమర్శించింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షాపత్రాలు లీక్ కు కారణమైందని పేర్కొంది. దీంతో రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ నవ్వులపాలైందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికిఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూపీఎస్సీ స్థాయిలో టీజీపీఎస్సీని పునర్ వ్యవస్థీకరించడంతో పాటు నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు […]

New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు
Student Suicide: పిల్లి పెట్టిన చిచ్చు.. సూసైడ్ చేసుకున్న ఎంబీబీఎస్ విద్యార్దిని..!

Big Stories

Advertisement
×