E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Puttaparthi: బంగారం ఉత్పత్తికి కేరాఫ్ ఏపీ, పుట్టపర్తి సభలో సీఎంచంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్

Puttaparthi: బంగారం ఉత్పత్తికి కేరాఫ్ ఏపీ, పుట్టపర్తి సభలో సీఎంచంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్

Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం గర్వకారణంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ చరిత్రాత్మకమై రోజుగా వర్ణించారు. పుట్టపర్తి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సత్యసాయి బాబా అని అన్నారు సీఎం చంద్రబాబు. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు..ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రమని అన్నారు. పుట్టపర్తి అంటే భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు చిరునామాగా నిలుస్తుందన్నారు. బంగారం ఉత్పత్తికి కేరాఫ్ ఏపీ-సీఎం చంద్రబాబు పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన […]

Puttaparthi: సీమకు ‘రక్షణ’..డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ వల్లే సాధ్యం-మంత్రి లోకేష్

Puttaparthi: సీమకు ‘రక్షణ’..డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ వల్లే సాధ్యం-మంత్రి లోకేష్

Puttaparthi: రాయలసీమకు ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు మంత్రి లోకేష్. ఆనాడు కార్లు పరిశ్రమ, ఇప్పుడు ఫైటర్ల జెట్లు తయారీ పరిశ్రమ వచ్చిందన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా విజన్‌ను ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. సీమకు ‘రక్షణ’- మంత్రి లోకేష్ పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఒకప్పుడు పుట్టపర్తిలో వంద ఇళ్లు లేవన్నారు. ఎన్డీయేను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. […]

NEET-UG 2026: నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్

NEET-UG 2026: నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్

NEET-UG 2026: పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ పరీక్షకు షెడ్యూల్ ప్రకటించింది ఎన్టీయే. మళ్లీ ఎంట్రన్స్ పరీక్ష జూన్ 21న నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ప్రకటించింది. ఇక హాల్‌ టికెట్‌, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించమని తెలియజేసింది. నీట్ ఎగ్జామ్‌కు రావడంతో విద్యార్థులు రెడీ అవుతున్నారు. నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన ప్రశ్నాపత్రం లీక్‌ ఆరోపణలతో నీట్‌ యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది ఎన్టీయేజ మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు […]

మద్యం నిబంధనలు కఠినతరం.. విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐడీ కార్డు చూపిస్తేనే, ఆపై 21 ఏళ్లు
అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు, ఏం జరిగింది?

అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అక్కసు, ఏం జరిగింది?

America: అమెరికా రాజకీయ నేతల కండకావరం మరోసారి బయటపడింది. మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిత్ భారతీయులను లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై అమెరికాతోపాటు ఇండియాలోనూ చర్చకు దారి తీసింది. ఇంతకూ వీసాకు-చిలుకూరు టెంపుల్‌ని ఎందుకు ఆయన లక్ష్యంగా చేసుకున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిత్ వివాదాస్పద వ్యాఖ్యలు అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా హెచ్‌1బీ వీసాల మాటున భారతీయులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని విమర్శించారు అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిత్. […]

ఒమన్‌లో భారత్ నౌకపై దాడి.. ఆపై మునిగిన హాజీ అలీ,  ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం
సామాన్యుడి జేబుకు చిల్లు పడింది.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ మాటేంటి?

సామాన్యుడి జేబుకు చిల్లు పడింది.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ మాటేంటి?

Fuel rates hiked:  ఎట్టకేలకు అనుకున్నట్లుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై మూడేసి రూపాయలు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడింది. పెరిగిన ధరల ప్రకారం దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు పశ్చిమాసియా నెలకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ […]

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం,  ఇంకెందుకు ఆలస్యం

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం, ఇంకెందుకు ఆలస్యం

Merit Scholarship-2026:  ప్రతిభ గల విద్యార్థులకు చదివే స్తోమత లేదా? డబ్బు లేకపోవడంతో స్కూల్, కాలేజీలకు వెళ్లడం మానేస్తున్నారా? చదువు విషయంలో ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ప్రతిభ గల విద్యార్థులను ప్రొత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా జేఎం సేథియా స్కాలర్‌షిప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందా? విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు విద్యకు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో చదివేందుకు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు […]

చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో పొదుపు ఫార్ములా, వారానికి ఒకరోజు ‘నో వెహికిల్ డే’

చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో పొదుపు ఫార్ములా, వారానికి ఒకరోజు ‘నో వెహికిల్ డే’

Amaravati: రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వారానికి ఒక రోజు తప్పనిసరిగా ‘నో వెహికిల్ డే’ అమలు చేయాలని నిర్ణయించింది. మంత్రులు-వీవీఐపీలు సొంత కార్లను పక్కనపెట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశమైంది. 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం, […]

ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప దెబ్బ వ్యవహారం.. అసలు గుట్టు బయటకు, ఆ నటి మాటేంటి?
కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దాం, బిగ్ టీవీతో ప్రత్యేకంగా కేంద్రమంత్రి పెమ్మసాని

కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దాం, బిగ్ టీవీతో ప్రత్యేకంగా కేంద్రమంత్రి పెమ్మసాని

Minister Pemmasani: ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో కేంద్రమంత్రుల నుంచి మొదలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు తమ తమ కాన్వాయ్‌లోని వాహనాలను కుదించుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ‘బిగ్ టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు ఒక్క వాహనం చాలన్న ఆయన, మాకు పెద్ద ఇబ్బందులేవీ లేవన్నారు. కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దామంటూ పొదుపు మంత్రం అభివృద్ధికి సూత్రమన్నారు. కాన్వాయ్‌లు తగ్గిద్దాం.. ఖర్చులు ఆదా చేద్దాం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఆగినా దాని పరిణామాలు […]

Kolkata: రూటు మార్చిన మాజీ సీఎం మమత.. కొత్త గెటప్‌లో న్యాయస్థానానికి హాజరు
Keralam New Cm: కేసీ వేణుగోపాల్ కు షాక్.. కేరళం కొత్త ముఖ్యమంత్రి వీడీ సతీశన్, కాంగ్రెస్ పార్టీ ప్రకటన
వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ,
Amaravati: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు

Big Stories

×