E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Amarnath Yatra Suspended: జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు-స్థానిక యంత్రాంగం ప్రకటించాయి. దీంతో వివిధ ప్రాంతాల బేస్ క్యాంపుల వద్ద యాత్రికులను నిలిపివేశారు అధికారులు. అమర్‌నాథ్ యాత్రకు అడ్డంకులు-జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రకు ఏదో విధంగా తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. నిన్నటివరకు మంచు శివలింగం అమాంతంగా  కరిగిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో భక్తుల్లో అలజడి మొదలైంది. ఏడాది తర్వాత […]

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

Bhogapuram Airport: ఎట్టకేలకు ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆషాడ మాసంలో ప్రారంభోత్సవంపై మంచిది కాదని కొందరు చెబుతున్నారు. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు-ఏపీలో ఎకానమీ జోరందుకోనుంది. ఉత్తరాంధ్రకు మణిహారంగా భావించే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి రెడీ అయ్యింది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా […]

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు,  ఆగ్నేయాసియాలో ఎక్కువగా..
లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విజయవాడకు రిలీఫ్.. ఇక రాయనపాడు రైల్వేస్టేషన్ వంతు, జర్నీ మరింత వేగవంతం
ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

RBI Plan: దేశంలో కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బిఐ పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి అంతా రెడీ చేసింది. దీన్ని ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు జోరుగా సాగుతున్నాయి. ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయోచ్-ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బిఐ. త్వరలో పాలిమర్ నోట్లకు సంబంధించి తొలి పైలట్ విడతను ప్రారంభించనున్నట్లు జాతీయ మీడియాలో […]

అప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గాం.. ఇప్పుడు తగ్గేదిలేదు-మంత్రి నాదెండ్ల
భ‌ర్త‌ను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం

భ‌ర్త‌ను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం

Karnataka: కర్ణాటకలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ హత్యకు గురయ్యాడు. కుమారుడు కత్తిపోట్లతో గాయపడ్డాడు. ఘటన తర్వాత డాక్టర్ భార్య రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేయడం కనిపించింది. సంచనం రేపిన ఈ కేసుకు సంబంధించి డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలేం జరిగింది? కర్ణాటకలో దారుణమైన ఘటన-కర్ణాటకకు చెందిన డాక్టర్  కిరణ్ ఫ్యామిలీ దంపతులు ధార్వాడ్‌లో నివాసం ఉంటున్నారు. డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ స్థానికంగా ఉండే  చిరాయు ఆస్పత్రిలో […]

బెంగళూరు సిటీ.. లోదుస్తుల వీరుడు చిక్కాడు, సీసీటీవీ సాక్షిగా
ఇస్రోలో సంక్షోభం.. 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా, రంగంలోకి కేంద్రం, కీలక మిషన్ల మాటేంటి?

ఇస్రోలో సంక్షోభం.. 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా, రంగంలోకి కేంద్రం, కీలక మిషన్ల మాటేంటి?

ISRO: ఇస్రోలో సంక్షోభం తారాస్థాయికి చేరిందా? కొద్దిరోజులుగా 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామాలు చేశారా? ఇప్పటికే చేపట్టిన కీలక మిషన్ల మాటేంటి? శాస్త్రవేత్తల రాజీనామాల వ్యవహారం కేంద్రం చెవిలో పడిందా? దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? తాజాగా ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఇస్రోలో సంక్షోభం-భారత అంతరిక్ష సంస్థ ఊహించని సవాలును ఎదుర్కొంటోంది. ప్రయోగాలు విఫలమైనందుకు కాదు, సాంకేతిక వల్ల అంతకంటే కాదు.  ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేయడమే అసలు […]

Woman loses job: గర్భవతినంటూ మేనేజర్‌కు మెసేజ్..  మూడు గంటల్లో పోయిన ఉద్యోగం, అసలేం జరిగింది?
E 20 పెట్రోల్ ఇష్యూ..  మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ, కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పు, అప్పీల్‌కు మారుతి సుజుకీ
Colored Papad: కలర్ పాపడ్‌లకు చెక్.. బ్యాన్ చేసిన విజయ్ సర్కార్, అధిక మోతాదులో రసాయనాలు!
శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తల్లికి వందనం నిధులు విడుదల, ఖాతా చెక్ చేసుకోండి

శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తల్లికి వందనం నిధులు విడుదల, ఖాతా చెక్ చేసుకోండి

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది. తల్లికి వందనం కోసం నిధులను విడుదల చేసింది. వచ్చే బుధవారం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. ఇందుకోసం రూ.10,120 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం-ఎట్టకేలకు విద్యార్థులు, తల్లిదండ్రులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక చేపట్టిన తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22న […]

Covid Cases: దేశంలో వణిస్తున్న కొవిడ్ కేసులు.. ఏపీలో నలుగురు మృతి, రాయలసీమలో ఎక్కువ కేసులు

Covid Cases: దేశంలో వణిస్తున్న కొవిడ్ కేసులు.. ఏపీలో నలుగురు మృతి, రాయలసీమలో ఎక్కువ కేసులు

Covid Cases: దేశంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందట ఈ మహమ్మారి జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు తెస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులకు మరణాలు సంభవించడం మరోసారి ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. దేశంలో వణిస్తున్న కొవిడ్ కేసులు- కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. కోట్లాది మంది దీని దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే చాలామంది కరోనా లక్షణాలతో […]

Big Stories

Advertisement
×