E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ 2.0 యాక్టివేట్..  అమెరికాకు ఘాటు హెచ్చరిక, యుద్ధం మళ్లీ మొదటికి
ప్రియుడితో కలిసి తల్లిని చంపిన టీనేజ్ యువతి, ఫ్రిజ్‌లో మృతదేహం, ఎందుకో తెలిస్తే షాకవుతారు
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, రూ. 993 పెంపు
బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు..మంత్రులు-అధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. ఆపై కీలక వ్యాఖ్యలు
స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

Stock Market Crash: అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం, ఫెడ్ నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచడంతో అమ్మకాలకు పాల్పడ్డారు. మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మూడు సెషన్లలోనూ నష్టాలను చవిచూసింది. స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం బాంబే స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు దేశీయ […]

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు.. తాజా రాజకీయాలపై చర్చ, తిప్పికొట్టాలని సూచన

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు.. తాజా రాజకీయాలపై చర్చ, తిప్పికొట్టాలని సూచన

Amaravati: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టారో మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలో చంద్రబాబు కేబినెట్ సమావేశమైంది.  అందులో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి వంటి అంశాలు ప్రధాన అజెండాగా చర్చించింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే […]

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ప్రజల కంటే అమరావతికే ప్రయార్టీ.. కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని షర్మిల హెచ్చరిక

Amaravati: ఏపీలో కూటమి సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇంధన కొరతతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌ను గుణపాఠం తప్పదన్న వైఎస్ షర్మిల ఏపీ చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నాలుగైదు రోజులుగా ఇంధన కొరత ప్రజలను వెంటాడుతోంది. ఫలితంగా […]

కవిత‌కు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు,  ఈసీ గ్రీన్ సిగ్నల్
Rupee Crashes: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. కనిష్టానికి రూపాయి, ఈ ఏడాదిలో అత్యధిక పతనం
Telangana Politics:  కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్.. బీఆర్‌ఎస్ చచ్చిన శవం అంటూ..
Uttar Pradesh: డీజే సౌండ్‌ ఎఫెక్ట్.. తట్టుకోలేక 140 కోళ్లు మృతి, యూపీలో షాకింగ్ ఘటన
బెంగాల్‌లో అధికార పార్టీకి టెన్షన్.. స్వాతంత్య్రం తర్వాత, రికార్డు స్థాయిలో 92 శాతం పైగా పోలింగ్
Peacock Spider: నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ సాలీడు.. తూర్పు కనుమలకు పరిమితం, ఏపీ ప్రభుత్వం ఫోకస్
పీఎఫ్‌ ఖాతాదారులకు మరొక తీపి కబురు..  ఇకపై అండగా ‘ఈ-ప్రాప్తి’, ఆ చింత అవసరం లేదు
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్.. అన్నివర్గాలకు మోసం జరిగిందని వ్యాఖ్య

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్.. అన్నివర్గాలకు మోసం జరిగిందని వ్యాఖ్య

Hyderabad: తెలంగాణలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ మాటల వేడి తీవ్రమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాను మారిన మనిషి అని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణుడని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు […]

Big Stories

×