E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

హర్మూజ్‌ జలసంధిలో చెక్ పోస్టు..  షిప్‌లపై కొత్త రుసుము.. చమురు ధరలు పెరిగే ఛాన్స్
Gas Cylinder Booking Rules:  గ్యాస్ సిలిండర్ల ధరలు ఓకే.. మరి నిబంధనల మాటేంటి,  ఇంకా ముప్పు పొంచి వుందా?
యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. టెర్రరిస్టులపై ఉపయోగించే చట్టం, ఏపీ హైకోర్టులో పిటిషన్
అరేబియా సముద్రంలో కొత్త ఫిష్ గుర్తింపు.. డోరీ చేప,  కొత్త ఔషధాల తయారీకి
Hyderabad: ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా హైదరాబాద్.. దేశంలో మూడోది, ఆ రెండు నగరాల తర్వాత ఇక్కడే

Hyderabad: ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా హైదరాబాద్.. దేశంలో మూడోది, ఆ రెండు నగరాల తర్వాత ఇక్కడే

Hyderabad: దేశంలో రియల్‌ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంటోంది. ఇటీవల ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. తాజగా మరొక సంస్థ కొత్త విషయాలను బయటపెట్టింది. దేశంలోని హైదరాబాద్ సిటీ ఖరీదైన మూడో హౌసింగ్ మార్కెట్‌గా నిలిచినట్టు తేల్చింది. దేశంలో ఖరీదైన హౌసింగ్ మూడో మార్కెట్‌గా హైదరాబాద్ హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా‌తోపాటు మిగతా రంగాల విస్తరణ జోరందుకుంది. ఫలితంగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు తరలి వస్తున్నాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు వంటి అంశాలు […]

అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య

అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య

Vijayawada: అనుమానం పెనుభూతం అయ్యింది. ఫ్యామిలీలో ఏమైనా చిన్ని చిన్న సమస్యలుంటే భార్యాభర్తలు కూర్చొని చర్చించుకుంటే బాగుండేది. కానీ భార్యపై అనుమానం పడ్డాడు. చివరకు భర్త వేధింపులు తట్టకోలేక కృష్ణాజిల్లాలో తల్లి-కూతురు-కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? కృష్ణా జిల్లాలో దారుణం.. ఓ ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటకు చెందిన అనుముకొండ కృష్ణ-రజనీకుమారి దంపతులు ఉండేవారు. ఈ దంపతులకు దేవచంద్రరాజు-గౌరి పిల్లలు ఉన్నారు. […]

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, అసలు కారణం అదే

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, అసలు కారణం అదే

Tirumala News: తిరుమలల్లో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది. కనీసం ప్రతీ రోజు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక వీకెండ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక్కోసారి రికార్డు స్థాయిలో భక్తులు తిరుమలకు పొటెత్తుతున్నారు. తాజాగా రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక ఏడాదికి ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని భక్తులు కోరుకుంటున్నారు. మరికొందరైతే జీవితంలో ఒక్కసారి శ్రీనివాసుడ్ని […]

ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఏపీ టు పుదుచ్చేరికి వెళ్లే పలు రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒక్కసారిగా మారిన వాతావరణం, తెలంగాణకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒక్కసారిగా మారిన వాతావరణం, తెలంగాణకు భారీ వర్ష సూచన

Telangana Rains: వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది. రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు జోరు.. బంగాళాఖాతంలో అల్పపీడనం దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి. శనివారం భారతమంతా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఓ […]

చర్చకు రాకుండా మంత్రులు పారిపోయారన్న కేటీఆర్,  మరొక ఛాలెంజ్ విసిరిన మంత్రి జూపల్లి
వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

Tirupati: బుధవారం మీడియా ముందు జగన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న గొడ్డలి పార్టీతో జాగ్రత్త అంటూ ప్రజలకు వివరించారు. ఆ పార్టీతో జాగ్రత్త అని, రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి ఓకే చెప్పి, ఆ తర్వాత మూడుముక్కలాటకు దిగారన్నారు. ఎన్నికలు కాగానే మావిగన్‌ అంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి  తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో […]

Antarctica Waterfall: అంటార్కిటికాలో రెడ్ జలపాతం.. ఈ మిస్టరీ వెనుక కథేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
యుద్ధం ఆగింది.. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్‌ ధరలు పీక్స్ చేరాయి,  చికెన్‌ కిలో రూ.330-గుడ్డు ధర రూ.8

యుద్ధం ఆగింది.. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్‌ ధరలు పీక్స్ చేరాయి, చికెన్‌ కిలో రూ.330-గుడ్డు ధర రూ.8

Chicken-Egg Prices:  తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్‌, కోడి గుడ్ల ధరల అమాంతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్‌ రూ.330 పలుకుతోంది. ఇక గుడ్డు ధర చెప్పనక్కర్లేదు, ఒకొక్కటి రూ.8 కు చేరింది. ఉన్నట్లుండి ధరల పెరుగుదలకు కారణమేంటి? ఇంకా పెరగడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పీక్స్ కు చేరిన నాన్ వెజ్‌ ధరలు  అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఫలితంగా నాన్‌వెజ్ మళ్లీ పెరిగాయి. […]

హైదరాబాద్‌లో దారుణం.. మేకకు ఎద్దు మాంసం, హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు
అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×