E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

వరి కోతల తర్వాత పొలానికి నిప్పు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!
లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు ఎంపీ మల్లు రవి సీరియస్ వార్నింగ్
నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రంప్ చుట్టూ మృత్యువలయం.. ఐదు నెలల్లో 3 దాడులు.. అసలు సూత్రధారి ఎవరు?
చంద్రబాబు స్పీడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్. బుల్లెట్ వేగంతో మారుతున్న ఆంధ్రప్రదేశ్!

చంద్రబాబు స్పీడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్. బుల్లెట్ వేగంతో మారుతున్న ఆంధ్రప్రదేశ్!

AP Development: ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం నుంచి క్రమం తప్పకుండా నిధులు రాబడుతోంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ సాధించేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. విశాఖ, మంగళగిరి–తాడేపల్లికి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ తొలి విడతగా విశాఖపట్నం, మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో 1,990 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన నాలుగు తాగునీటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ […]

కాళేశ్వరం మేడిగడ్డ ఆఫీసులో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు దగ్ధం
ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం

SV Mohan Reddy: కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు నాయుడు సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడితే చాలు.. అరాచక పాలనతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, ధనుంజయ్ […]

ఖమ్మం గడ్డపై భట్టి మాస్ వార్నింగ్.. కాంగ్రెస్ శ్రేణులను తాకితే బీఆర్‌ఎస్ నాయకులను వదిలిపెట్టం
‘ఫ్యూచర్ సిటీ’ని అడ్డుకుంటే వంద మీటర్ల లోతున బొంద పెడతాం.. హరీష్ రావుకు మెట్టు సాయికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్!

‘ఫ్యూచర్ సిటీ’ని అడ్డుకుంటే వంద మీటర్ల లోతున బొంద పెడతాం.. హరీష్ రావుకు మెట్టు సాయికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్!

Future City: తెలంగాణలో ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మతిలేని, సూటిలేని మాటలతో హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపోని వారు ఆయనపై మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ […]

మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

KCR Comeback: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని, అదే సమయంలో భవిష్యత్తుపై గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే, రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయారని మండిపడుతున్నారు. అదే స్థానంలో గులాబీ జెండా (బీఆర్ఎస్) ఎంపీ ఉండి ఉంటే అసలు ఊరుకునేవారా, పార్లమెంట్‌ను స్తంభింపజేసేవారు కదా అని గుర్తు చేస్తున్నారు. […]

మోడీ 3.0 పాలనలో ఏపీకే అత్యధిక ప్రయోజనాలు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
లక్షల కోట్ల ఆదాయం ఉన్నా.. రూ. 214 లక్షల కోట్ల అప్పు ఎందుకు? అసలు నిజాలు ఇవే!
యాదగిరిగుట్ట ఆశీస్సులతో తెలంగాణ ప్రగతి పరుగులు.. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన!
అనకాపల్లిలో గాలివాన బీభత్సం.. ఇద్దరు కూలీల దుర్మరణం!
అమ్మ పేరిట మొక్క.. ప్రధాని మోడీకి రామ్మోహన్ నాయుడు మాతృమూర్తి అద్భుత కానుక!

Big Stories

Advertisement
×