E-Paper
Advertisement

తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. నకిలీ నవ్వులేనా.. లోపల పాత పగలున్నాయా..!

తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటల.. నకిలీ నవ్వులేనా.. లోపల పాత పగలున్నాయా..!
Advertisement

BJP Telangana: రాజకీయాల్లో చేతులు కలపడం సులువు మనసులు కలపడం కష్టం. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అదే ప్రశ్న వినిపిస్తోంది. బండి సంజయ్ ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లడం ఆ భేటీకి ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ హాజరు కావడం పార్టీలో కొత్త సంకేతాలా? లేక కేవలం అధిష్ఠానం సూచన మేరకు జరిగిన మర్యాదపూర్వక సమావేశమా?

ఇద్దరు కలిసేనా..

కలిసుంటే కలదు విజయం ఈ డైలాగ్‌ను బీజేపీ హైకమాండ్ తెలంగాణ కమలనాథులకు పదే పదే చెప్పినా వారి మధ్య వివాదాలు ఆగవు. ఈ పరిస్థితుల్లో అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని పార్టీ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో బండిసంజయ్‌ ఇంటికి ఎంపీలు ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్‌ వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Also Read: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!

పైకి నవ్వుతున్నారా..

కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. పైకి నవ్వుతూ కెమెరాలకు ఫోజులిస్తున్న నేతలు, లోపల కూడా అంతే ఐక్యతతో సహకరించుకుంటారా? లేదా అన్నది ముందుముందు చూడాలి. అధిష్టానం ఆదేశాల మేరకు కలిసి పలకరించుకున్నప్పటికీ గతంలో నలిగిన పగలు, ప్రతికారాలు, ఆధిపత్య పోరు పూర్తిగా మరిచిపోవాలి. అధిష్ఠానం సమావేశాలు పెట్టగలదు. నాయకులను ఒకే టేబుల్ దగ్గరకు తీసుకురాగలదు. కానీ నిజమైన ఐక్యత మాత్రం ఆ నాయకుల మనసుల్లోనే పుడుతుంది. తెలంగాణ బీజేపీలో కనిపిస్తున్న ఈ కలయిక ఫొటోలకే పరిమితమవుతుందా? లేక భవిష్యత్ రాజకీయాలకు కొత్త బాట వేస్తుందా?

Advertisement

Also Raed: పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

Tags

Related News

ఏపీ మంత్రిపై ఎన్నారై మహిళ ఫిర్యాదు.. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

రెండు రాష్ట్రాలు సై.. కేంద్రం మాత్రం నై.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ పై కేంద్రం మతలబేంటో!

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ వేసిన ట్రిపుల్ సర్వే స్కెచ్ వర్కౌట్ అయ్యేనా..!

పార్లమెంట్‌లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!

వైరల్ కావడం కోసం ఏమైనా చేస్తారా.. టాలీవుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైండ్ బ్లాకింగ్ డ్రామాలు!

ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!

కేటీఆర్ మౌనం..హరీష్ ఉగ్రం.. క్షుద్ర పూజల రాజ‌కీయంపై చెరోదారి..!

Big Stories

Advertisement
×