E-Paper
Advertisement

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!
Advertisement

Jaipur School: జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాల విజిట్ కు వెళ్లిన సీజేపీ నేత ఆశుతోష్‌ రాంకా, కార్యకర్తలపై దాడి జరగడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయ్. వాహనాల ధ్వంసం, రాళ్ల దాడి, కార్యకర్తలకు గాయాలయ్యాయని సీజేపీ ఆరోపిస్తోంది. అటాక్ వెనుక బీజేపీ కార్యకర్తలున్నారన్నది వారి వాదన. అయితే బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ, సీజేపీ వెనుక కాంగ్రెస్‌ ఉందంటూ ఎదురుదాడి చేస్తోంది.

Also Read: రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

స్కూళ్ల సమస్యలపై..

Advertisement

మరి ఇది కేవలం ఒక దాడి ఘటనగానే చూడాలా? లేక సీజేపీ పొలిటికల్ జర్నీలో మొదటి పెద్ద గ్రౌండ్‌ టెస్ట్‌గా భావించాలా? స్కూళ్ల సమస్యలపై జనంలోకి వెళ్తున్నప్పుడు స్థానిక వ్యతిరేకతను డీల్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలిసి వచ్చిందా? ప్రజల్లో నమ్మకం పెంచుకునే వ్యూహం సీజేపీకి అవసరం అని తాజా ఘటన రుజువు చేస్తోంది. గ్రౌండ్‌లో ఎదురయ్యే వ్యతిరేకతను అవకాశంగా మలుచుకుని సీజేపీ నిలబడగలగడమే అసలైన సవాల్.

Tags

Related News

కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలో.. రిటైర్డ్ శాస్త్రవేత్త వినూత్న ప్రయోగం!

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!

కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెడీ..?

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!

వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!

ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!

Big Stories

Advertisement
×