E-Paper
Advertisement

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!
Advertisement

Viveka Murder: వివేకా హత్య వెనుక ఆర్థిక లావాదేవీల కోణాన్ని ఈడీ ఫోకస్‌ చేయడంతో.. కేసులో మరోసారి మనీ ట్రయల్‌ కీలకంగా మారింది. సీబీఐ చార్జ్‌షీట్లు, అనుబంధ చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేస్తోంది. మరి హత్యకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిందితులకు ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కోట్ల మూలం ఏంటి? ఆ డబ్బు ఎవరి ద్వారా, ఏ మార్గంలో వెళ్లిందన్నది బయటపడితే.. ఇన్నాళ్లుగా ఉన్న చిక్కుముడికి కీలక ఆధారం దొరుకుతుందంటున్నారు.

Also Read: తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఆర్థిక లావాదేవీల దర్యాప్తేనా?

Advertisement

ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందన్న వ్యవహారంతో ఈడీ రంగంలోకి రావడం మరో చర్చకు తెరతీసింది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీల దర్యాప్తేనా? లేక హత్య కేసులోని కీలక లింకులను కూడా బయటకు తీస్తుందా? అన్నది కీ టాపిక్ గా మారింది. మనీ ట్రయల్‌ తేలితేనే వివేకా కేసు మిస్టరీకి పూర్తి క్లారిటీ వస్తుందా? అన్నది చూడాలి.

Tags

Related News

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!

కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెడీ..?

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!

ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!

వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్కర్లకు బిగ్ షాక్.. మీ కంప్యూటర్‌లో ఏం జరుగుతుందో తెలుసా?

Big Stories

Advertisement
×