E-Paper
Advertisement

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!
Advertisement

Accident Case: ఇది కేవలం ఒక యాక్సిడెంట్‌ కేసుగా చూడాలా? లేక రాజకీయ కుటుంబాల పిల్లల విషయంలో వ్యవస్థ ఎంత సమానంగా పనిచేస్తుందన్న దానిపై చర్చ జరగాలా? సాధారణ వ్యక్తి ఇదే తప్పు చేస్తే పోలీసుల రియాక్షన్ ఇలాగే ఉంటుందా? ప్రభావవంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో దర్యాప్తు, అరెస్ట్‌ విషయంలో ప్రత్యేక వెసులుబాటు ఉంటుందన్న అనుమానాలకు తావిస్తున్నది ఎవరు? FIRలో యాక్సిడెంట్ చేసిన ఎంపీ కొడుకు ఇంటి పేరు రాయలేదంటున్నారు. ఇది హడావిడిలో జరిగిందా.. లేదంటే కావాలనే సైడ్ చేశారా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.

Also Read: జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు నెగెటివ్..

Advertisement

ఇనార్బిట్ మాల్ దగ్గర సంజూష్ ర్యాష్ డ్రైవింగ్ తోనే చనిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయ్. అయితే తానే యువతిని హాస్పిటల్ తీసుకెళ్లానని, దర్యాప్తులో పోలీసులకు సహకరించానని, అన్ని ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు నెగెటివ్ వచ్చాయని సంజూష్ చెబుతున్నాడు. అయితే మృతురాలిపైనే బాధిత కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒకరి నిర్లక్ష్యం మరో కుటుంబానికి జీవితాంతం విషాదంగా మారింది. సో ఈ ఘటన పొలిటికల్ యాక్సిడెంట్ల గురించిన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇప్పుడు కావాల్సింది, జరగాల్సింది న్యాయమే.

Tags

Related News

కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలో.. రిటైర్డ్ శాస్త్రవేత్త వినూత్న ప్రయోగం!

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!

కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెడీ..?

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!

వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!

ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!

Big Stories

Advertisement
×