E-Paper
Advertisement

పేద, మధ్యతరగతి పెళ్లిళ్లకు సర్కార్ గుడ్ న్యూస్.. ఒక్క రూపాయికే ఏసీ ఫంక్షన్ హాల్!

పేద, మధ్యతరగతి పెళ్లిళ్లకు సర్కార్ గుడ్ న్యూస్.. ఒక్క రూపాయికే ఏసీ ఫంక్షన్ హాల్!
Advertisement

Nellore Function Hall: ఫంక్షన్ అంటేనే ఖర్చులు.. హాల్ బుక్ చేయాలంటే వేల రూపాయలు… దానికి అదనంగా విద్యుత్, డెకరేషన్, పార్కింగ్ ఖర్చులు. ఇక పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ భారం తగ్గించేందుకు నెల్లూరు కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూపాయికే ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 16న మంత్రి నారాయణ ఈ హాల్‌ను ప్రారంభించారు.

సెంట్రల్ ఏసీ టైల్స్..

400 నుంచి 500 మంది వరకు ఫంక్షన్ నిర్వహించుకునే సామర్థ్యం ఈ హాల్ సొంతం. సెంట్రల్ ఏసీ టైల్స్ విశాలమైన ప్రాంగణం వాహనాల పార్కింగ్ ఇలా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించారు. ఈ హాల్ నిర్మాణానికి ఎన్‌క్యాప్ నిధుల నుంచి 25 లక్షలు, కార్పొరేషన్ నిధుల నుంచి కోటి 15 లక్షలు ఖర్చు చేశారు.

Advertisement

Also read: ప్రజాధనానికి పెట్టిన గుండు.. NCLT తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్!

నెల్లూరు కార్పొరేషన్..

మొదటి ఆరు నెలలు కేవలం ఒక్క రూపాయికే అద్దెకి ఇస్తారు. ఆ తర్వాత కూడా విద్యుత్, మెయింటనెన్స్ వంటి నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని హాల్‌ను అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. సామాన్య కుటుంబాల్లో శుభకార్యం అంటే ఖర్చు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబాలకు నెల్లూరు కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఊరట కలిగించనుంది.

Advertisement

Also read: కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి సందడి.. ప్రేమానురాగాల దారంతో పుట్టింటి బాట పడుతున్న ఆడబిడ్డలు!

ఢిల్లీలో మళ్లీ మొదలైన డీలిమిటేషన్ రగడ.. బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..?

సీసీ రోడ్లకు స్వస్తి బీటీ రోడ్లతో సరికొత్త లుక్.. అమరావతి లేఅవుట్ లలో మాస్టర్ ప్లాన్!

పంచదార్ల కొండ మైనింగ్ రగడకు ఎండ్.. లీజును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం!

నేపాల్‌లో విధ్వంసం.. భారత్‌కు గుణపాఠం

ప్రజాధనానికి పెట్టిన గుండు.. NCLT తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్!

కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు బైబై చెప్పేస్తారా.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనట?

Big Stories

Advertisement
×