E-Paper
Advertisement

మెున్న బోండా, నేడు వాసంశెట్టి.. చంద్రబాబు మాటంటే లెక్కలేదా!

మెున్న బోండా, నేడు వాసంశెట్టి.. చంద్రబాబు మాటంటే లెక్కలేదా!
Advertisement

Kakinada Politics: పార్టీ అధినేత ఆదేశాలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో నేతల తీరు మరోవైపు. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు గీసిన లక్షణరేఖను కొందరు నేతలు దాటేస్తున్నారు. కాకినాడ జిల్లా చీడిగలో శెట్టిబలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం వేదికగా ఒక అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు పాలిక శ్రీను నిర్వహించిన ఈ వేడుకలో ఏకంగా మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులు పాల్గొని ఒకే వేదికను పంచుకోవడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

వైసీపీ నేతలతో ఒకే ఫ్రేమ్‌లో మంత్రి సుభాష్

Advertisement

మొన్న విజయవాడలో బోండా ఉమ ఉదంతం చల్లారకముందే.. ఇప్పుడు మంత్రి సుభాష్ సైతం వైసీపీ నేతలతో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో టీడీపీ నేతలు షాక్‌ అవుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ ఆఫీస్‌కు కంప్లైంట్ వెళ్లింది. కుల సంక్షేమం, సామాజిక వర్గ కార్యక్రమాల సాకుతో ప్రత్యర్థి పార్టీలతో వేదికలు పంచుకోవడం తప్పుకాకపోవచ్చు. పార్టీ అధినేత గీసిన లైన్‌ను దాటడమే పెద్ద చర్చగా మారింది. మరి అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేస్తుందా.. లేదంటే క్లాస్ పీకి క్రమణశిక్షణ చర్యలు తీసుకుంటుందా?

Tags

Related News

పవర్ ప్రాబ్లమ్‌కి పర్ఫెక్ట్ చెక్.. 14 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు NPDCL గుడ్ న్యూస్!

ట్రంప్ టవర్స్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయా?

తెలంగాణ బీజేపీలో బిగ్ చేంజ్.. బండి సంజయ్‌కి మళ్లీ అధ్యక్ష పదవి?

జనసేనలోకి రాజాసింగ్..? అసలు ప్లాన్ ఇదేనా?

పార్టీల్లో SIR టెన్షన్.. GHMC ఎన్నికలపై ప్రభావం ఉంటుందా..!

జాబ్ క్యాలెండ‌ర్ కోసం కోదండ‌రాం ఒంట‌రి పోరాటం! త‌ప్పించుకుంటున్న స‌ర్కార్‌.. త‌ప్పించుకోలేని స్థితిలో ప్రొఫెస‌ర్!

సిరిసిల్లలో పడిపోతున్న గ్రాఫ్.. అలర్ట్ అయిన కేటీఆర్!

Big Stories

Advertisement
×