E-Paper
Advertisement

పార్టీని నమ్ముకుంటే ఇచ్చే గౌరవం ఇదేనా.. గాంధీ భవన్‌లో బగ్గుమన్న పదవుల పంచాయతీ!

పార్టీని నమ్ముకుంటే ఇచ్చే గౌరవం ఇదేనా.. గాంధీ భవన్‌లో బగ్గుమన్న పదవుల పంచాయతీ!
Advertisement

Congress Dissent: కాంగ్రెస్‌లో కమిటీలు వచ్చాయి. కానీ కమిటీలతో పాటు అసంతృప్తులు కూడా బయటకు వచ్చాయి. నిన్నగాక మొన్న వేసిన సోషల్ మీడియా కమిటీలు గాంధీ భవన్‌లో కొత్త లొల్లిని గిల్లి లేపాయి. పార్టీని నమ్ముకుని, కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి నేతల్లో ఒక్కసారిగా బయటపడింది. తాజాగా వేసిన సోషల్ మీడియా కమిటీలో తనకు ఇచ్చిన పదవిని తిరస్కరిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కన్వీనర్ గీత ఐనల సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

Also Read: గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?

పదవుల్లో నిరీక్షణ..

Advertisement

పాత నాయకులను పట్టించుకోవడం లేదనే ఆగ్రహం కాంగ్రెస్‌లో శ్రేణుల్లో కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి, తమ వారికే పదవులు కట్టబెడుతున్నారనే భావన శ్రేణుల్లో పెరిగిపోతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిపోయినా ఆశావహులకు మాత్రం పదవుల నిరీక్షణ తప్పడం లేదు. నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమవుతున్న వేళ, తాజా కమిటీల రచ్చతో గాంధీ భవన్‌లో అసంతృప్తి జ్వాలలు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.

Advertisement

Also Read: హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!

Tags

Related News

హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!

హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?

పేదలకా లేక అపర కుబేరులకా.. రైతు భరోసాపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

విజయవాడలో బోండా ఉమ హల్‌చల్.. మల్లాది విష్ణు దీక్ష వద్ద ఊహించని సీన్!

ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!

Big Stories

Advertisement
×