BigTV English

Crime News: లారీ, బొలెరో ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: లారీ, బొలెరో ఢీ..  స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామంలో మంగళవారం ఉదయం లారీ, బొలేరో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు చనిపోయారు. ఈ ఘటన గుంటూరు- కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలను నరసరావుపేట వద్ద వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది.


Also Read: కల్తీ కల్లు ప్రభావం.. 15 మంది మృతి, ఎక్కడ?

ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ బొలెరో వాహనం డ్రైవర్‌ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగ ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.


Related News

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Visakhapatnam Youth Suicide: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Big Stories

×