E-Paper
Advertisement

Crime News: లారీ, బొలెరో ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: లారీ, బొలెరో ఢీ..  స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామంలో మంగళవారం ఉదయం లారీ, బొలేరో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు చనిపోయారు. ఈ ఘటన గుంటూరు- కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలను నరసరావుపేట వద్ద వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది.

Also Read: కల్తీ కల్లు ప్రభావం.. 15 మంది మృతి, ఎక్కడ?

ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ బొలెరో వాహనం డ్రైవర్‌ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగ ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×