BigTV English
Advertisement

Crime News: లారీ, బొలెరో ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: లారీ, బొలెరో ఢీ..  స్పాట్‌లో ఐదుగురు మహిళా కూలీలు..

Crime News: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామంలో మంగళవారం ఉదయం లారీ, బొలేరో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు చనిపోయారు. ఈ ఘటన గుంటూరు- కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలను నరసరావుపేట వద్ద వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది.


Also Read: కల్తీ కల్లు ప్రభావం.. 15 మంది మృతి, ఎక్కడ?

ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ బొలెరో వాహనం డ్రైవర్‌ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగ ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.


Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×