E-Paper
Advertisement

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మృతి

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మృతి

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సాయుధ బలగాలు భారీ ఎన్ కౌంటర్ చేపట్టాయి. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్స్ జరుగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ దక్షిణ బస్టర్ ప్రాంత అడవుల్లో DRG, కోబ్రా, CRPF బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ లో ఈ మూడు జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. దీంతో ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ ఎన్ కౌంటర్ ను బస్తర్ ఐజి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. ఉదయం 9 గంటలకు మెుదలైన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఘటనా స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : ఆ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సై!

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×