BigTV English

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

Boat accident: కాంగో దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  వాయువ్య కాంగోలోని ఎక్వాట్యూర్ ప్రావిన్స్ లో పడవ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 86 మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నట్టు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో సెప్టెంబర్ 10న బుధవారం రోజున జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని  అధికారులు పేర్కొన్నారు.


ALSO READ: Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు

సామర్థ్యానికి మించి ప్రయాణికులు పడవలో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే రాత్రి పూట ప్రయాణించడంతో సమస్యను గుర్తించలేకపోయినట్టు కూడా సమాచారం. ఈ ఘటనపై పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. కాంగాలో తరుచుగా బోట్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం పాడైన పడవలను కూడా వాడడం, భద్రతా ప్రమాణాలను అంతగా పాటించకపోవడం, ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడం.. లాంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.


ALSO READ: Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..

Related News

Nagpur News: ట్రైన్ పైకెక్కి విద్యుత్ తీగలను తాకి.. స్పాట్‌లోనే యువకుడు మృతి

Vikarabad Robbery: రూ.30 లక్షలు చోరీ చేసి పారిపోతుండగా.. రోడ్డు ప్రమాదం..

Woman Suicide Attempt: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని.. చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

Bank Robbery: బ్యాంకు నుంచి 5 లక్షలు దోచుకున్న 12 ఏళ్ల కుర్రాడు.. ఏంటీ షాకయ్యారా? ఎక్కడో కాదు ఇక్కడే!

Guntur Incident: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. కాళ్లు నరికి.. రైల్వే పట్టాలపై..

School Bus Accident: బోల్తా పడ్డ ప్రైవేట్ స్కూల్ బస్సు.. స్పాట్ లోనే 20 మంది విద్యార్ధులు

Tamilnadu News: నిన్న బెంగుళూరు.. నేడు తమిళనాడు.. రేపు..?

Big Stories

×