E-Paper
Advertisement

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

Boat accident: కాంగో దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  వాయువ్య కాంగోలోని ఎక్వాట్యూర్ ప్రావిన్స్ లో పడవ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 86 మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నట్టు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో సెప్టెంబర్ 10న బుధవారం రోజున జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని  అధికారులు పేర్కొన్నారు.

ALSO READ: Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు

సామర్థ్యానికి మించి ప్రయాణికులు పడవలో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే రాత్రి పూట ప్రయాణించడంతో సమస్యను గుర్తించలేకపోయినట్టు కూడా సమాచారం. ఈ ఘటనపై పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. కాంగాలో తరుచుగా బోట్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం పాడైన పడవలను కూడా వాడడం, భద్రతా ప్రమాణాలను అంతగా పాటించకపోవడం, ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడం.. లాంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

ALSO READ: Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×