BigTV English
Advertisement

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

Boat accident: ఘోరప్రమాదం.. పడవ బోల్తా పడి 86మంది మృతి

Boat accident: కాంగో దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  వాయువ్య కాంగోలోని ఎక్వాట్యూర్ ప్రావిన్స్ లో పడవ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 86 మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నట్టు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో సెప్టెంబర్ 10న బుధవారం రోజున జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని  అధికారులు పేర్కొన్నారు.


ALSO READ: Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు

సామర్థ్యానికి మించి ప్రయాణికులు పడవలో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే రాత్రి పూట ప్రయాణించడంతో సమస్యను గుర్తించలేకపోయినట్టు కూడా సమాచారం. ఈ ఘటనపై పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. కాంగాలో తరుచుగా బోట్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం పాడైన పడవలను కూడా వాడడం, భద్రతా ప్రమాణాలను అంతగా పాటించకపోవడం, ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడం.. లాంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.


ALSO READ: Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..

Related News

Kurnool Bus Accident: బస్సు కాలిన చోట.. బంగారం వేట.. వీళ్లకి మానవత్వం ఉందా?

Lovers Suicide: నీవు లేక నేను లేనని.. ప్రేయసి మృతిని తట్టుకోలేక ప్రియుడు సూసైడ్

Bengaluru Crime: అడ్డంగా దొరికిపోయారు ఆ దంపతులు.. యువకుడ్ని కారుతో గుద్ది, అసలు విషయం ఏంటంటే..

Road Accident: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతి

Hyderabad Crime: ఫ్రెండ్స్‌తో పార్టీ.. మరుసటి రోజు ఎయిర్‌‌హోస్టెస్‌ సూసైడ్, ఆ వార్తలపై ఫ్యామిలీ క్లారిటీ

Chennai Crime: చెన్నైలో దారుణం.. మహిళపై లైంగిక దాడి, బైక్ ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్

Indian Man: విమానంలో భారతీయుడు వీరంగం.. ఇద్దరు టీనేజర్లపై దాడి, నిందితుడి ప్రణీత్ అరెస్ట్

Crime in Flight: విమానంలో మెటల్ ఫోర్క్‌తో ఇద్దరిని పొడిచాడు.. సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటకీ..?

Big Stories

×