E-Paper
Advertisement

Road Accident: రెండు లారీలు, కారు ఢీ.. భయానక వాతావరణం

Road Accident: రెండు లారీలు, కారు ఢీ.. భయానక వాతావరణం
Advertisement

Road Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇరుకుల వద్ద రెండు లారీలు, కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో రోడ్డుపై భయానక వాతావరణం ఏర్పడింది.

ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. కొందరు లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి రక్తమోడుతూ కనిపించారు. మరోవైపు రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోవడంతో అందులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వైపు వర్షం కురుస్తుండటంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: 70 Snakes: టాయిలెట్ ట్యాంక్‌లో 70 పాములు.. వీడియో చూస్తే వణికిపోతారు!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×