E-Paper
Advertisement

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Road accident: కీసర ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర నుంచి ఘట్ కేసర్ కు వెళ్లే రూట్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. బోలెరో వాహనం అతివేగంగా వచ్చి.. చెట్లకు నీళ్లు పోస్తున్న వ్యక్తులను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తులను ఒడిశాకు చెందినవారిగా స్థానికులు చెబుతున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు చెట్లకు నీళ్లు పోస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులను చక్ మోహన్ (21), జైరామ్ (30), నారాయణ (22) గా గుర్తించారు. టీజీ08T2496 నెంబర్ గల మినీ ట్రక్ వేగంగా వచ్చి కార్మికులను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు.

ALSO READ: Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

బతుకుదెరువు కోసం ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ పై ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అనుకోకుండా ఈ రోజు చెట్లకు నీళ్లు పోస్తుంటే అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×