BigTV English
Advertisement

Bangalore Police: ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌పై ఎస్టీ, ఎస్సీ కేసు.. ఎందుకు?

Bangalore Police: ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌పై ఎస్టీ, ఎస్సీ కేసు.. ఎందుకు?

Bangalore Police: ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ క్రిస్ గోపాలకృష్ణన్ అడ్డంగా బుక్కయ్యా రు. ఆయనపై బెంగుళూరు పోలీసులు ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో 16 మంది ఆ జాబితాలో ఉన్నారు. అసలేం జరిగిందనే డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.


2014లో హనీ‌ట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఐఐఎస్‌సీ మాజీ ప్రొఫెసర్, బోవీ కమ్యూనిటీకి చెందిన దుర్గప్ప ఆరోపించారు. కులపరమైన విమర్శలతో తనను బెదిరించారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ సెషన్ కోర్టు ఆదేశాలతో బెంగుళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

గోపాలకృష్ణన్, బలరాం మొదలైనవారు తనను అక్రమంగా ఇరికించారన్నది దుర్గప్ప మాట. ప్రస్తుతం గోపాల కృష్ణన్ ఐఐఎస్సీ బోర్డు ట్రస్టీస్‌కు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరి బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.


ALSO READ:  లడ్డూల కోసం ఎగబడ్డ జనం.. ఐదుగురు మృతి.. 60 మందికి తీవ్రగాయాలు

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×