E-Paper
Advertisement

Bangalore Police: ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌పై ఎస్టీ, ఎస్సీ కేసు.. ఎందుకు?

Bangalore Police: ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌పై ఎస్టీ, ఎస్సీ కేసు.. ఎందుకు?
Advertisement

Bangalore Police: ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ క్రిస్ గోపాలకృష్ణన్ అడ్డంగా బుక్కయ్యా రు. ఆయనపై బెంగుళూరు పోలీసులు ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో 16 మంది ఆ జాబితాలో ఉన్నారు. అసలేం జరిగిందనే డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.

2014లో హనీ‌ట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఐఐఎస్‌సీ మాజీ ప్రొఫెసర్, బోవీ కమ్యూనిటీకి చెందిన దుర్గప్ప ఆరోపించారు. కులపరమైన విమర్శలతో తనను బెదిరించారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ సెషన్ కోర్టు ఆదేశాలతో బెంగుళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

గోపాలకృష్ణన్, బలరాం మొదలైనవారు తనను అక్రమంగా ఇరికించారన్నది దుర్గప్ప మాట. ప్రస్తుతం గోపాల కృష్ణన్ ఐఐఎస్సీ బోర్డు ట్రస్టీస్‌కు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరి బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ALSO READ:  లడ్డూల కోసం ఎగబడ్డ జనం.. ఐదుగురు మృతి.. 60 మందికి తీవ్రగాయాలు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×