E-Paper
Advertisement
Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !
Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు కలకలం

Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు కలకలం

Fake Doctor: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్‌లో నకిలీ వైద్యుడి బండారం బట్టబయలైంది. ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పెంటయ్య అనే వ్యక్తిని కుత్బుల్లాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు అరెస్టు చేశారు. మేడ్చల్ పట్టణంలోని “శివరామకృష్ణ డే కేర్ సెంటర్” పేరిట అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న అతడు, ఓ మహిళా వైద్యురాలి ధ్రువపత్రాలను ఉపయోగిస్తూ క్లినిక్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక ఇంజెక్షన్లు.. ముఖ్యంగా సంతానం […]

పూణె యంగ్ బిజినెస్‌మేన్ మృతి కేసు.. కాబోయే భార్య పక్కాగా ప్లాన్ చేసిందా? పోలీసుల విచారణలో
Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

Bengaluru Triple Murder: ఇప్పుడు సమాజంలో సహజీవనం పెద్ద ట్రెండ్‌గా మారింది. దీన్ని ఓ స్టేటస్‌గా కొందరు చెప్పుకుంటున్నారు. దీని బారిన పడిన యువతీ యువకులు తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. ఇలాంటివి మనకు వద్దని చెప్పినందుకు తల్లిదండ్రులు, చెల్లిని చంపేసింది మరొక కూతురు. బెంగుళూరులో ట్రిపుల్ మర్డర్ కలకలం బెంగుళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు అపార్ట్మెంట్‌లో దారుణహత్యకు […]

భార్యకు విదేశాల్లో ఉద్యోగం.. భర్త రాసలీలల్లో బిజీ,  CCTV‌కి చిక్కిన కానిస్టేబుల్
Coaching Fire: లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి!
వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి
BMW Car Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జైన బీఎండబ్ల్యూ కారు,  250 కిలోమీటర్ల వేగంతో
పెళ్లికి నో చెప్పింది.. నడిరోడ్డుపై హత్యకు గురైన మహిళ, కొత్త ట్విస్ట్ ఏంటంటే..
Ammonia Leak: తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి!
Accident: మెహదీపట్నంలో దారుణం.. నర్సును ఢీకొట్టిన ఇన్నోవా కారు..!
బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

Bus Fire: ఈ మధ్యకాలం తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి కరీంనగర్‌లో జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? కరీంనగర్ జిల్లాలో ఘోరం.. బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో  ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న […]

ఒక‌ప్పుడు శివ‌మ‌ణి.. ఇప్పుడు నెంబ‌ర్ వ‌న్ కేడీ!
ఊహించని ట్విస్ట్.. మొబైల్ దొంగలపై కూలీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్!

Big Stories

Advertisement
×