Iran Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఇరాన్ లోని టెహ్రాన్ లో మిస్టరీ కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 5 ఘటనల్లో దాదాపు 14 మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినట్టురాయిటర్స్ కథనం వెల్లడించింది. అలాగే 128 మంది పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడినట్టు వివరించింది.
ALSO READ: ఇరాన్కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇజ్రాయెల్పై ప్రశంసలు