E-Paper
Advertisement

Iran Israel War: కారు బాంబు పేలుళ్లు.. 14 మంది సైంటిస్టులు, 128 మంది పౌరులు మృతి

Iran Israel War: కారు బాంబు పేలుళ్లు.. 14 మంది సైంటిస్టులు, 128 మంది పౌరులు మృతి
Advertisement

Iran Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఇరాన్ లోని టెహ్రాన్ లో మిస్టరీ కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 5 ఘటనల్లో దాదాపు 14 మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినట్టురాయిటర్స్ కథనం వెల్లడించింది. అలాగే 128 మంది పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడినట్టు వివరించింది.

ALSO READ: ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇజ్రాయెల్‌పై ప్రశంసలు

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×