E-Paper
Advertisement

Netanyahu: గాజాతో చర్చలకు ఇజ్రాయిల్ ప్రధాని గ్రీన్ సిగ్నల్

Netanyahu: గాజాతో చర్చలకు ఇజ్రాయిల్ ప్రధాని గ్రీన్ సిగ్నల్
Advertisement

Netanyahu: గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు వేలాది మంది మరణించగా ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. ఇదిలా ఉంటే గాజాలో కాల్పుల విరమణపై ఇజ్రాయిల్ ప్రధాని నేతహ్యూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలకు తాము సిద్ధం అని ఆ దేశ ప్రధాని వెల్లడించారు.

అయితే ఈ ప్రకటనపై హమాస్ ఇంత వరకు స్పందించలేదు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య ఆగస్టు 15 వ తేదీన చర్చలు ఉండే అవకాశం ఉన్నట్లు మధ్య వర్తిత్వం వహిస్తున్న 3 దేశాలు.. అమెరికా, కైరో, ఈజిప్టు తెలిపాయి. ఆలస్యం చేయకుండా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే చర్చలు జరపాలని హమాస్ తో పాటు ఇజ్రాయిల్‌కు ఈ మూడు దేశాలు పిలుపునిచ్చాయి. హమాస్ చీఫ్ హత్యకు ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌తో చర్చలకు హమాస్ అంగీకారం తెలుపుతుందా లేదా అన్న దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై పాలస్తీనాలోని గాజా కేంద్రంగా పని చేసే తీవ్ర వాద సంస్థ మెరుపు దాడి చేసి వందల మందిని ప్రాణాలు పోవడానికి కారణం అయింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయిల్ కాల్పుల విరమణ పాటించడానికి తమ దేశం నుంచి బంధీలుగా తీసుకువెళ్లిన వారిని హమాస్ విడుదల చేయాలని షరతు విధించింది.

 

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×