E-Paper
Advertisement

LIBYA Boat Accident : డెత్ జర్నీ.. లిబియా తీరంలో ఘోర బోటు ప్రమాదం.. 61 మంది మృతి!

LIBYA Boat Accident : డెత్ జర్నీ.. లిబియా తీరంలో ఘోర బోటు ప్రమాదం.. 61 మంది మృతి!
Advertisement

LIBYA Boat Accident : యుద్ధాలు.. పేదరికం.. ఆకలి.. వీటి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ వలసదారుల బతుకులు సముద్రం పాలయ్యాయి. ఉత్తర ఆఫ్రియా దేశమైన లిబియా తీరంలో పడవ మునిగి ఏకంగా 61 మంది మృతి చెందారు. వీరంతా లిబియా తీరంలోని జువారా నుంచి బయలుదేరి యూరప్‌ తీరానికి చేరుకోవాలనుకున్నారు. కానీ భయంకరమైన అలల తాకిడికి తట్టుకోలేక పడవ నీటిలో మునిగి వలసదారులు మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.

వీరంతా నైజీరియా, జాంబియాతో పాటు ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందిన మహిళలు, పిల్లలు సహా మొత్తం 86 మంది వలసదారులు ప్రమాద సమయంలో ఆ బోటులో ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 25 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్‌ లిబియా డిటెన్షన్‌ సెంటర్‌కి తరలించినట్లు IOM తెలిపింది.

Advertisement

ప్రాణాలతో బయటపడిన వారందరూ సురక్షితంగా ఉన్నారని IOM తెలిపింది. లిబియా, ట్యునీషియా ఇటలీ మీదుగా యూరప్‌కు చేరుకోవాలని వలసదారులు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ట్యునీషియా, లిబియా నుంచి లక్షా 53 వేల మంది కంటే ఎక్కువ వలసదారులు ఇటలీకి చేరుకున్నారు. అయితే 2 వేల మందికి పైగా అనేక ప్రమాదాల కారణంగా మృతి చెందారు.

Tags

Related News

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

Big Stories

Advertisement
×