E-Paper
Advertisement
Trump Tariffs: సుంకాలు చట్టవిరుద్ధం.. ట్రంప్‌కు దిమ్మతిరిగే దెబ్బ
Australia Support: డెడ్ ఎకానమీ కాదు, అద్భుత అవకాశాల గని.. భారత్ కి ఆస్ట్రేలియా బాసట
Ukraine vs Russia: ట్రంప్ శాంతి ప్రయత్నాలు విఫలమా? రష్యా డ్రోన్ దాడితో మునిగిన ఉక్రెయిన్ నౌక
Fighter Jet Crashes: కూలిన ఎఫ్-16 యుద్ధ విమానం.. స్పాట్‌లోనే పైలట్ మృతి
Putin Kim Jinping: ఒకే వేదికపై పుతిన్, కిమ్, జిన్ పింగ్.. చైనాలో ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారంటే?
H1B New Rules: గ్రీన్ కార్డ్స్, వీసాలపై ట్రంప్ బాంబ్.. ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?
Nuke India: ‘ట్రంపును చంపాలి.. ఇండియాపై అణు బాంబు వెయ్యాలి.. అమెరికా షూటర్ గన్ పై సంచలన నినాదాలు
Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్..  నీటిలో వందలాది మంది

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Kartarpur Corridor: ఉత్తరాదిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌కు కీలకమైన రావి నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. గురుద్వార్ దర్బార్ సాహిబ్‌తో సహా కర్తార్‌పూర్ కారిడార్ కాంప్లెక్స్ వరద నీటిలో మునిగిపోయింది. ఈ విషయాన్ని కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ అధిపతి సైఫుల్లా ఖోఖర్ తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయినవారిలో ఎక్కువ మంది కర్తార్‌పూర్ ప్రాజెక్ట్ ఉద్యోగులు ఉన్నారు. పాకిస్తాన్‌లోని గురుద్వార్ దర్బార్ సాహిబ్‌- భారత్‌లో డేరా […]

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?
Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా
Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..
India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?
India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

అమెరికా సుంకాల యుద్ధం విషయంలో పైకి భారత ప్రభుత్వం గంభీరంగా ఉన్నా.. అంతర్జాతీయ వాణిజ్యంపై పడే ప్రభావానికి ప్రత్యామ్నాయాలు వెదుకుతోంది. ఇతర దేశాలతో వాణిజ్య ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి సిద్ధమవుతోంది. కరోనాకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా చైనాతో సయోధ్యకు భారత్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాలకు చైనా కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. షిప్కిలా కనుమద్వారా భారత్-చైనా మధ్య గతంలో వాణిజ్యం జరిగేది. 2020లో కరోనా కారణంగా ఆ మార్గాన్ని నిలిపివేశారు. […]

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×