E-Paper
Advertisement

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం:  మోదీ
Advertisement

PM Modi: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక నమూనా అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ స్వయంగా సింగపూర్లను సృష్టించుకుంటోందని తెలిపారు. సింగపూర్ లారెన్స్ వాంగ్ తో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే సింగపూర్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తి అని తెలిపారు. భారత్‌లో అనేక సింగపూర్ లను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధానిగా లారెన్స్ బాధ్యతలు చేపట్టిన తొలిసారి భేటీ అయినట్లు మోదీ గుర్తు చేశారు. యువ నాయకత్వంలో సింగపూర్ మరింత పురోగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.

విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాను పెంపొందించుకునేందుకు ఆ దేశ ప్రధాని లారెన్స్ తో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై కూడా మెదీ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×