BigTV English
Advertisement

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?

Kidney Problems: భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది.

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?

Kidney Problems : భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది. 2010 నుంచి 2013 మధ్యలో సంభవించిన మరణాల్లో 15 నుంచి 69 ఏళ్లలోపు వారు కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయారు.


  • కిడ్నీలు శరీరంలోని ఫ్లూయిడ్స్‌‌లో ఉన్న వ్యర్థాలను వేరుచేసి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరానికి హాని కలిగించే జీవ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి.
  • శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. అవి శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం, వంటి మినరల్స్ సమతులు స్థాయిలో ఉండేలా చూస్తాయి. ఎర్రరక్త కణాల నిర్మాణంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలోని పీహెచ్ లెవల్స్ సమతుల్యాన్ని కాపాడతాయి. అలానే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి.
  • శరీరంలో రక్తం శుద్ధి జరిగే క్రమంలో లవణాలు, గ్లూకోజ్ నీటిని కిడ్నీల ద్వారా రక్తకణాలు సేకరిస్తాయి. శుద్ధి ప్రక్రియ అనంతరం నరాల ద్వారా రక్తం శరీరం మొత్తం సరఫరా అవుతుంది.
  • శరీరంలోని నీటి నిల్వలను కిడ్నీలు సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్, రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయొచ్చు. డయాబెటిస్ రోగులు కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు.
  • ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరం నుంచి మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటకు పోతుంది. ఈ ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోతే అది శరీరానికి చాలా ప్రమాదం. ఇలా జరగడానికి డయాబెటిస్ ప్రధాన కారణం. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోతే ప్రోటీన్ మూత్రం రూపంలో బయటకి వెళ్లిపోతుంది.హైబీపీ, కిడ్నీ వ్యాధులు దీనికి ప్రధాన కారణం.
  • శరీరంలో ఇటువంటి ప్రక్రియ జరిగినప్పుడు “మూత్రం నురగతో వస్తుంది”. కొద్ది రోజుల తర్వాత చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. వీటితో పాటు నీరసం, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు.
  • మూత్రంలో నీరు, యూరియా, లవణాలు కలిసి ఉంటాయి. శరీరంలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ యూరియాను ఊత్పత్తి చేస్తుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్ నుంచి వచ్చే ప్రధాన వ్యర్థ పదార్థం యూరియా. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. శరీరంలోని ఫ్టూయిడ్స్‌ను కిడ్నీలు శుభ్రం చేస్తాయి. ఆ తర్వాత అవి రక్తంలో కలిసిపోతాయి.
  • సాధారణంగా మూత్రం ఎరుపు లేదా ముధురు గోధుమ రంగు, ఏదైనా ముదురు రంగులో వస్తే ఆ వ్యక్తి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చాలా విషయాలు ఈ రంగులపైనే ఆధారపడి ఉంటాయి.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×