E-Paper
Advertisement
Top 20 News Today: ఎస్పీ పేరుతో సైబర్ నేరగాళ్ల వల.. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కలకలం
Top 20 News: రాజధాని నిర్మాణంపై జగన్ కీలక వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వంపై జేఏసీ నాయుకులు నిరసన
Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

1. క్యాలెండర్ ఆవిష్కరణ సచివాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డైరీ, క్యాలెండర్‌లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జోగారెడ్డి, పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. 2. కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్ జనగామ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ […]

Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

1. సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మృత్యుంజయ యాగం జరిపిస్తున్నారు. హైదరాబాద్‌ అంబర్ పేటలోని శ్రీ మహంకాళి దేవస్థానంలో యాగం చేయిస్తున్నారు. సోనియా గాంధీ కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. 2. ఫిర్యాదు చేశాం పంచాయతీ ఎన్నికల్లో ఇంటివారే నష్టానికి కారణమయ్యారన్నారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రతిపక్ష పార్టీతో సంబంధం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో.. అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారని ఆరోపించారు. పార్టీకి […]

Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

Top 20 News Today: నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.. గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం..

1. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం స్పీడప్.. తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎలక్షన్ల నిర్వహణకు ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్ల ఖరారు, పోలింగ్‌ సామగ్రిని సమకూర్చుకోవడం లాంటి అంశాలపై అధికారులు ఫోకస్‌ పెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్‌ 195–ఎ ప్రకారం మున్సిపల్‌ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. 2. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు తెలంగాణలో […]

Top 20 News Today: పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్‌పై యువకుడు హల్‌చల్
Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

1. ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఖమ్మం కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోచేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రాధ, ఉమారాణి, శ్రీదేవి జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2. కానిస్టేబుల్ దౌర్జన్యం హన్మకొండలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గోకుల్ నగర్‌కు చెందిన అరుణ అనే మహిళకు ఆయన 3.20 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చారు. గత ఏడు […]

Top 20 News: సంక్రాంతి సందర్భంగా డ్రోన్ షో, బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్
Top 20 News Today: తగ్గుతున్న బ్లోఅవుట్‌.. కవిత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మెన్
Top 20 New: సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ.. , ప్రిన్సిపాల్ అరాచకం.. చితకబాదిన తల్లిదండ్రులు
Bommarillu 2: బొమ్మరిల్లు 2 చేస్తే ఆ హీరో కథతోనే సినిమా చేస్తా: దిల్ రాజు
Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

1. సీఎం సమావేశం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు, పీసీసీ చీఫ్‌ సమావేశమయ్యారు. ఈనెల 8న జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ పార్టీలో చేరికలపై సీఎంతో చర్చిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు. 2. గ్రీన్ ట్యాక్స్ పెంచాం ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో రెట్రోఫిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని మంత్రి పొన్నం అన్నారు. డీజిల్ ఆటోలను కూడా రెట్రోఫిట్‌కు అవకాశం ఇచ్చామని తెలిపారు. పదిహేనేళ్లు […]

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

1. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు- అది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోలేక అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని అది శ్రీనివాస్ విమర్శించారు. సొంత పార్టీ నేత కవిత చేసిన అవినీతి ఆరోపణలకే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు ముఖం చాటేస్తోందని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌పై నిందలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2. […]

Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

1. సీఎంకు ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానం అందించారు. 2. జగన్‌పై భీమిలి ఎమ్మెల్యే ఫైర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విధ్వంసకర ఆలోచనలు చేసే వ్యక్తి అని, మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి […]

Big Stories

Advertisement
×