E-Paper
Advertisement

Update on 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA పెంపు.. త్వరలో అమలు

Update on 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA పెంపు.. త్వరలో అమలు
Advertisement
7th Pay Commission DA Hike News
DA Hike News

DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4% పెంపుదల పొందే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.

సాధారణంగా కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్(DA), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) ఇస్తుంది. DA సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. జనవరిలో ఒకసారి, జులైలో ఒకసారి డీఏ పెంపు ఉంటుంది. తాజా డీఏ పెంపుపై ప్రకటన మార్చి 2024లో వెలువడే అవకాశం ఉంది. ఈ పెంపుతో ప్రస్థుతం 46 శాతంగా ఉన్న డీఏ 50 శాతానికి పెరగనుంది.

Advertisement

డీఏ, డీఆర్ అంటే ఏమిటి..?
ద్రవ్యోల్బణం ప్రభావం వలన పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు.. జనవరి, జులైలో డీఏను కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతేడాది జులైలో డీఎ ప్రకటించింది. అటు పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉండకూడదని డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రకటిస్తుంది. సాధారణంగా డీఏ, డీఆర్‌ను ఒకే సారి కేంద్రం ప్రకటిస్తుంది.

అటు హోళీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విషయంలో శుభవార్త చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి.

Tags

Related News

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×