Earthquake: ఆప్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంప సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఈ భూకంపం భారత కామానం ప్రకారం అయితే రాత్రి 7.04 గంటలుగా మరియు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్టు అధికారుల అంచనా వేశారు.
Also read: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?
ఈ భూకంపం తీవ్రతకు పాకిస్థాన్తో పాటు భారత వాయువ్య ప్రాంతంలోను భూ ప్రకంపనలు సంభవించాయని అక్కడి అధికారులు తెలిపారు. దీని తీవ్రత జమ్ముకశ్మీర్ నుండి మన దేశంలొ ఢిల్లీ వరకు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రాంత ప్రజలుల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం కేంద్రం అనేది ఈశాన్య ఆప్టనిస్థాన్లోని కలాఫగన్కు సుమారు 81 కిలొమీటర్ల దూరంలో ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, భారతదేశం, చైనా వరుకు మరియు తజికిస్థాన్, కిర్గిస్ధాన్, పరిసర ప్రాంతాల వరకు భూ ప్రకంపంనలు సంభవించాయి. ఈ భూకంపం అనేది భూమికి చాలా లోతులో సంభవించడం వలన భూమి ఉపరితలం పై ఎలాంటి ప్రాన నష్టం జరగలేదని అధికారులు పేర్కోన్నారు.
Also read: లాకప్డెత్ మచ్చ.. అమరావతి భూముల రచ్చ! చంద్రబాబును వెంటాడుతున్న వైఎస్సార్ సీపీ!