E-Paper
Advertisement

పాకిస్తాన్ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా.. ఎలా అంటే..?

పాకిస్తాన్ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా.. ఎలా అంటే..?
Advertisement

ISI Espionage: పాకిస్తాన్ ఏజెంట్లను సోషల్ మీడియా పట్టించింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్న ఢిల్లీ దంపతులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. 2024లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లతో సాహిల్ అతని భార్య సమీరాకు పరిచయం ఎర్పడింది.

8 భారతీయ సిమ్ కార్డులు..

2024-2025 మధ్య కాలంలో 8 భారతీయ సిమ్ కార్డులను దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు దంపతులు పంపించారు. ఈ సిమ్ కార్డుల ద్వారా పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాలు తెరిచి, భారతదేశంలోని కీలక సమాూచారాన్ని సేకరించడానికి ఉపయోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

Advertisement

Also read: గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

రూ. 30 వేలు..

భారత్‌లోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాల గురించి సమాచారం సేకరించడం, కోర్ట్ మార్షల్ ఎదుర్కొంటున్న సైనిక అధికారుల వివరాలు అందించడం వంటి పనులకు సాహిల్ పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సిమ్ కార్డులు సరఫరా చేసినందుకు వీరు సుమారు రూ. 30 వేలు ముట్టజెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Alao Read: రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!

Tags

Related News

నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు!

శ్రావణమాసంలో చికెన్ అడిగాడని.. కొడుకును చంపిన పేరెంట్స్.. ఇలా ఉన్నారేంటయ్యా!

ఐఐఎం అహ్మదాబాద్.. ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు, నిందితుడు ఎవడో తెలుసా?

ఎస్‌బిఐ క్లర్క్ జాబ్స్.. మొత్తం 7,680 జూనియర్ అసోసియేట్ పోస్ట్ ఉద్యోగ ఖాళీలు

లోక్‌సభకు ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. గెలుపు ఎవరిది? రేసులో ముందు ఎవరు ఉన్నారు?

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం.. ఢిల్లీ-ఖాఠ్మండు బస్సు సర్వీసుకు అంతరాయం

పోస్టల్ శాఖలో జాబ్స్.. జిడిఎస్ ఉద్యోగ ఖాళీలు, సాలరీ వివరాలివిగో

Big Stories

Advertisement
×