E-Paper
Advertisement

నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు!

నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు!
Advertisement

Nepal Floods: నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు దాదాపుగా 320 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారతీయులకు సహాయం అందించేందుకు 24 గంటలపాటు పనిచేస్తున్నామని తెలిపింది. వందమంది భారత మూలాలు ఉన్నవారు కూడా గల్లంతయ్యారని, 400 మంది భారతీయులు చైనాలో నిలిచిపోయారని తెలిపింది.

Also read: పాలలో నీరు కలిపినట్లు అనుమానంగా ఉందా? ఇంట్లోనే ఇలా ఈజీగా చెక్ చేయండి

ఖాట్మండు నుంచి ఢిల్లీ..

Advertisement

నేపాల్‌కు మరింత సహాయక సామాగ్రిని నేపాల్‌కు పంపుతున్నాము. చైనాలో చిక్కుకున్న 96 మంది భారతీయులు నేపాల్‌కి చేరుకున్నారని తెలిపింది. నేపాల్‌లో చిక్కుకున్న వారిని త్వరలో భారత్ తరలిస్తామని, తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులు ఖాట్మండు నుంచి ఢిల్లీ చేరుకున్నారని భారత విదేశాంగ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Also read: శ్రావణమాసంలో చికెన్ అడిగాడని.. కొడుకును చంపిన పేరెంట్స్.. ఇలా ఉన్నారేంటయ్యా!

Tags

Related News

పాకిస్తాన్ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా.. ఎలా అంటే..?

శ్రావణమాసంలో చికెన్ అడిగాడని.. కొడుకును చంపిన పేరెంట్స్.. ఇలా ఉన్నారేంటయ్యా!

ఐఐఎం అహ్మదాబాద్.. ఎంబీఏ విద్యార్థినిపై వేధింపులు, నిందితుడు ఎవడో తెలుసా?

ఎస్‌బిఐ క్లర్క్ జాబ్స్.. మొత్తం 7,680 జూనియర్ అసోసియేట్ పోస్ట్ ఉద్యోగ ఖాళీలు

లోక్‌సభకు ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. గెలుపు ఎవరిది? రేసులో ముందు ఎవరు ఉన్నారు?

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం.. ఢిల్లీ-ఖాఠ్మండు బస్సు సర్వీసుకు అంతరాయం

పోస్టల్ శాఖలో జాబ్స్.. జిడిఎస్ ఉద్యోగ ఖాళీలు, సాలరీ వివరాలివిగో

Big Stories

Advertisement
×