E-Paper
Advertisement

Himachal Pradesh heavy rains: హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు.. 20 మంది గల్లంతు.. పొంగుతున్న బియాస్ నది

Himachal Pradesh heavy rains: హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు.. 20 మంది గల్లంతు.. పొంగుతున్న బియాస్ నది
Advertisement

Himachal Pradesh heavy rains(Today latest news Telugu): ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యమైన నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. కొన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెల్లవారుజూమున కొన్నిప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తారు.

సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్‌ఖాడ్ వద్ద వరదలు ముంచెత్తాయి. నీటి ప్రవాహానికి 20 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి.

Advertisement

గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టినట్టు డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు. మరోవైపు వారి జాడ కనుగొనేందుకు డ్రోన్లను సైతం రంగంలోకి దించారు అధికారులు. పోటెత్తిన వరదల కారణంగా రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. విద్యుత్ కేంద్రం సైతం తీవ్రంగా దెబ్బతింది. హిల్స్ ఏరియాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ALSO READ: ఢిల్లీలో కుండపోత వర్షం.. స్కూళ్లకు సెలవు!

Advertisement

ఇదిలావుండగా కులులో పార్వతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి ఓ భవనం కూలి పోయింది. అయితే ఘటన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు ఆ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులకు హోటల్లో చిక్కుకున్నారు. తిరిగి రావాలన్నా రోడ్లు డ్యామేజ్ కావడంతో తెలియక హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

 

 

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×