BigTV English
Advertisement

Prime Minister Modi: అన్నంత పని చేసిన మోడీ.. త్రివిధ దళాల భేటీలో కీలక నిర్ణయం, పాక్‌కు ఇక తడిచిపోద్ది!

Prime Minister Modi: అన్నంత పని చేసిన మోడీ.. త్రివిధ దళాల భేటీలో కీలక నిర్ణయం, పాక్‌కు ఇక తడిచిపోద్ది!

Prime Minister Modi: కశ్మీర్‌లోని పెహల్గామ్ టెర్రర్ అటాక్ పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సాయంత్రం ఆయన నివాసంలో దాదాపు గంటన్నర సేపు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, తదితరులు ఉన్నారు. సమావేశం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని.. కూకటి వేళ్లతో సహా అంతం చేస్తామని ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.


ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. భారత సైన్యానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని అన్నారు. పెహల్గామ్ కాల్పులకు తెగబడి అమాయక టూరిస్టులను పొట్టన బెట్టుకున్న నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఆయన తేల్చి చెప్పారు. తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని అన్నారు. ఎలాంటి జవాబు ఇవ్వాలో కూడా సైన్యమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. భారత సైన్యంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని.. పహల్గామ్ దాడికి ధీటైన సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Also Read: Pakistan Poverty : పాకిస్తాన్‌కూ అదే గతి పడుతుందా? అఫ్గానిస్తాన్ పేద దేశంగా ఎలా మారిందో తెలుసా?


 

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×