BigTV English
Advertisement

MLA dies: తీవ్ర విషాదం.. ఎమ్మెల్యే మృతి?

MLA dies: తీవ్ర విషాదం.. ఎమ్మెల్యే మృతి?

Rakesh dies of heart attack: పార్లమెంటు ఎన్నికల వేళ హర్యానా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. అయితే, ఆరో విడతలో భాగంగా శనివారం హర్యానాలో కూడు పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మృతిచెందినట్లు తెలుస్తోంది.


ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. హర్యానాలోని బాద్ షా పూర్ ఎమ్మెల్యే రాకేష్ దౌల్తాబాద్(44) మృతిచెందాడు. శనివారం ఉదయం గురుగ్రామ్ లో గుండెపోటుతో ఆయన మరణించాడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాద్ షాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతరం ఆయన బీజేపీకి మద్దతు పలికారు.

Also Read: 24 మంది సజీవదహనం.. ఇంకా ఎగిసిపడుతున్న మంటలు – వీడియో


రాకేశ్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అయితే, ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన రాకేశ్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. 2019 ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిపై 10,157 ఓట్ల తేడాతో గెలిచారు. హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, రాకేశ్ మృతితో బీజేపీ మెజారిటీని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.

Related News

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Big Stories

×