E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్!

బిగ్ బ్రేకింగ్.. వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Vande Mataram: జాతీయ గేయం వందేమాతరానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతంతో సమానంగా ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వందేమాతరాన్ని అవమానించినా లేదా ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేక రెండూ విధించవచ్చని, వందేమాతరాన్ని అవమానించినా లేదా దాని ఆలస్యనానికి అడ్డు తగిలినా కఠిన చర్యలు ఉంటాయని ఈ బిల్లు స్పష్టం చేస్తుంది. ప్రతిపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.

Also Read: పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు సాగవు.. టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్!

1971 నాటి చట్టానికి సవరణ

Advertisement

అయితే ప్రస్థుతం మన దేశంలో జాతీయ చిహ్నాలను గౌరవాన్ని కాపాడేందుకు ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, లేదా జాతీయ గీతాన్ని దేశంలో ఏవరైనా అవమానిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అయితే చట్టంలో ఇప్పటి వరకు జాతీయ గేయం అయిన వందేమాతరానికి తగిన ప్రాదాన్యమైన చట్టం లేదు. దీంతో 1971 నాటి చట్టానికి కేంద్ర ప్రభుత్వం సంవరణలు చేసి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.

Also Read: ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్‌బస్ క్రెడిటా? జగన్‌పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!

Related News

మరణించిన రెండేళ్లకు క్లీన్ చీటా? సుప్రీం తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ అసహనం!

అధికారికి ఒక్క వాహనం.. రెండో వాహనానికి నో ఛాన్స్, కేంద్రం కొత్త రూల్స్

రష్యన్ క్షిపణుల దాడి.. బ్లాక్ సీలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు!

మిడ్ డే మీల్స్‌లో చికెన్ బిర్యానీ.. విద్యార్థులకు పండగే, ఎక్కడో తెలుసా?

నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు, ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు వంతు

విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్, గుండు గీయించుకుంటే 15 వేలు, చివరకు ఏం జరిగిందంటే

రాజకీయాల్లో ఏజ్ లిమిట్ ఎప్పుడు? సిద్ధరామయ్య కామెంట్స్‌తో ముదిరిన చర్చ!

Big Stories

Advertisement
×