E-Paper
Advertisement

Rs 170 Crore Seized in Maharashtra: ఐటీకి చిక్కిన భారీ తిమింగళం.. 8 కేజీల బంగారం, 170 కోట్ల సీజ్..!

Rs 170 Crore Seized in Maharashtra: ఐటీకి చిక్కిన భారీ తిమింగళం.. 8 కేజీల బంగారం, 170 కోట్ల సీజ్..!
Advertisement

Rs. 170 Crore Seized in Maharashtra: ఎన్నికల ముందేకాదు, తర్వాత కూడా ఆదాయపు పన్ను శాఖ కొందరు వ్యాపారులపై కొరడా ఝులిపించింది. తాజాగా అవినీతి భారీ తిమింగళం చిక్కింది. మహారాష్ట్రలోని నాదేండ్‌ ప్రాంతంలో భండారీ సోదరుల ఇళ్లు, ఆఫీసులపై సోదాలు చేపట్టారు. ఇందులో లెక్క చూపని 170 కోట్ల అక్రమ సంపద బయటపడింది. వెంటనే దాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మూడురోజుల కిందట పూణె, నాసిక్ నుండి దాదాపు 30 నుంచి 40 మంది ఐటీ అధికారులు నాందేడ్‌కు వాహనాల్లో వచ్చారు. ఏకకాలంలో భండారీ బ్రదర్స్, బంధువులు, ఇళ్లు, ఆఫీసులపై సోదాలు చేపట్టారు. దాదాపు 14 కోట్ల రూపాయల నగదు, ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది. దీనికితోడు లెక్కలేని ఆస్తులున్నాయి.

Advertisement

ముఖ్యంగా చిట్ ఫండ్స్, మైక్రో ఫైనాన్స్, గోల్డ్‌ లోన్ కంపెనీలను నడుపుతున్నారు సంజయ్ భండారీ బ్రదర్స్. ఇవేకాకుండా వాటి అనుబంధ సంస్థలపై కూడా ఐటీ కన్నేసింది. ఇటీవల కాలంలో పన్ను ఎగవేత వేస్తూ వచ్చారు. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు దాదాపు మూడురోజులపాటు రైడ్స్ చూసింది. సోదాల్లో పట్టుబడిన 170 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.

Also Read: రెండు వాహనాలు ఢీ.. 8 మంది మృతి

Advertisement

ఇవేకాకుండా కంపెనీలకు సంబంధించి ఖాతా పుస్తకాలు, హార్డ డిస్క్‌లను సీజ్ చేశారు. రెండేళ్ల కిందట ఫైనాన్స్ కంపెనీలను భండారీ బ్రదర్స్ ప్రారంబించారు. వినియోగదారుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు లేకపోలేదు. మొత్తం డీటేల్స్ సంపాదించిన తర్వాత సోదాలు చేపట్టింది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×