E-Paper
Advertisement

Chhattisgarh Maoists Encounter: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు హతం!

Chhattisgarh Maoists Encounter: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు హతం!
Advertisement

12 Maoists Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. కూబింగ్ చేస్తుండంగా పోలీసులకు ఒక్కసారిగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాగా, ఈ కాల్పుల్లో 12 మంది మావోలు హతమయ్యారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు పక్కా సమాచారంలో వారిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.

బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అడవుల్లో మావోలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బలగంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగగా మావోయిస్టులు మృతి చెందగా.. బలగాలకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: National Technology Day 2024: నేడు నేషనల్ టెక్నాలజీ డే.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

కాగా, గత కొన్ని రోజులుగా మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్ చేసుకుని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పిడియా గ్రామ పరిసరాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గత నెల 16వ తేదీన కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఆ ఘటన ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన కావడం విశేషం. దీంతో పాటుగా గత నెల 30వ తేదీన నారాయణ్ పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోలకు కాల్పులు జరగగా.. 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×