BigTV English
Advertisement

BCCI on PCB: పాకిస్థాన్ కు షాక్.. BCCI అదిరిపోయే స్కెచ్.. ఇక ఆసియా కప్ జరిగే ఛాన్స్ లేదుగా !

BCCI on PCB: పాకిస్థాన్ కు షాక్.. BCCI అదిరిపోయే స్కెచ్.. ఇక ఆసియా కప్ జరిగే ఛాన్స్ లేదుగా !

BCCI on PCB: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. అడుగడుగునా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు షాక్ ఇస్తూ… ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్ కు పూర్తిగా దూరంగా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది.


Also Read: Jyoti Malhotra: బాబర్ ఆజంతో జ్యోతి మల్హోత్రాకు లింకులు.. అ**క్రమ సంబంధం పెట్టుకుని మరీ !

ఏషియా క్రికెట్ కౌన్సిల్ కు గుడ్ బై


ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… ఏషియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనబోమని కౌన్సిల్ కు సమాచారం ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నక్వి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడు.. ప్రెసిడెంట్ గా ఉన్న నేపథ్యంలో… అందులో టీమిండియా పాల్గొనడం.. ఏమాత్రం భవ్యం కాదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెలలో జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏసియా కప్, అలాగే సెప్టెంబర్ మాసంలో జరిగే మెయిన్స్ ఏషియా కప్ లో టీమిండియా జట్లు పాల్గొనడం లేదని తెలుస్తోంది.

అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి… తీసుకున్న ఈ నిర్ణయంతో ఏసియా క్రికెట్ కౌన్సిల్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యంత బలమైనది. కాబట్టి ఏసియా క్రికెట్ కౌన్సిల్ లో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉంటేనే బలం. అదే భారత క్రికెట్ నియంత్రణ మండలి అందులో నుంచి వైదొలిగితే మిగతా జట్లు కూడా బయటకు వెళ్లే ఛాన్సులు ఉంటాయి. అప్పుడు పాకిస్తాన్ ఒంటరి అవుతుంది.

ట్రై సిరీస్ కోసం బీసీసీఐ ప్లానింగ్

ఆసియా కప్ కు దూరమవుతున్న టీమిండియా జట్టుతో భారీ ప్లాన్ చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆసియా కప్ స్థానంలో పెద్ద ట్రై సిరీస్ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, టీమిండియా మధ్య ట్రై సిరీస్ నిర్వహించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే…. ఆసియా కప్ ఎవరు చూసే ఛాన్స్ ఉండదు. వ్యూయర్షిప్ మొత్తం ఈ ట్రై సిరీస్ వైపు…వెళుతుంది. అందుకే… భారత క్రికెట్ నియంత్రణ మండలి… పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ ప్లాన్ నిజంగా అప్లై అయితే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు గట్టి షాక్ తగులుతుంది.

Also Read: Cricket bat sponsorships: క్రికెటర్ల బ్యాట్లపై స్టిక్కర్లు వేయించుకుంటే ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా ?

Tags

Related News

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Big Stories

×