BigTV English
Advertisement

Rohit Sharma Poster In Pakistan: పాకిస్తాన్ లో రోహిత్ శర్మ 50 అడుగుల కటౌట్.. ఆడు మగాడ్రా బుజ్జి ?

Rohit Sharma Poster In Pakistan: పాకిస్తాన్ లో రోహిత్ శర్మ 50 అడుగుల కటౌట్.. ఆడు మగాడ్రా బుజ్జి ?

Rohit Sharma Poster In Pakistan:  పాకిస్తాన్ గడ్డపైన.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… బ్యానర్ వెలిసింది. భారీ స్థాయిలో… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… బ్యానర్ ను ఏర్పాటు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… ఈ భారీ కటౌట్… ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్… తెగ సంబర పడిపోతున్నారు. చరిత్రలో రోహిత్ శర్మ మిగిలిపోతాడని కామెంట్స్ పెడుతున్నారు.


Also Read: Sajeevan Sajana – Sivakarthikeyan: రియల్ లైఫ్ లో శివ కార్తికేయన్ హీరో అయ్యాడు.. ఆ మహిళా క్రికెటర్ కోసం ఏకంగా?

శత్రు దేశమైన పాకిస్తాన్ గడ్డపైన రోహిత్ శర్మ ( Rohit Shara ) ఒక వీరుడిలా కనిపిస్తున్నాడని కూడా కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ మెడలు వంచి… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కూడా గెలవాలని అంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అలాగే జట్లను ప్రకటించి… పాకిస్తాన్ కు ( Pakisthan ) కొన్ని దేశాలు అలాగే టీమిండియా దుబాయ్ కి వెళ్లడం జరిగింది.


 

చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు అంటే దాదాపు 20 రోజులపాటు జరగనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒత్తిడి మేరకు… హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ మెడలు వంచి.. హైబ్రిడ్ మోడల్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒప్పించింది. అంతర్జాతీయ కౌన్సిల్ కు… భారత క్రికెట్ నియంత్రణ మండలి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి టీమిండియా…. కోసం హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.

 

దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో… టీమిండియా ఆడే మ్యాచ్ లు అన్నీ దుబాయిలో దొరుకుతాయి. మిగతా మ్యాచ్ లన్ని పాకిస్తాన్ దేశంలో నిర్వహిస్తారు. అంటే… ఈ టోర్నమెంట్ లో సెమీస్ లేదా ఫైనల్ కు టీమిండియా వెళ్తే.. అప్పుడు ఈ రెండు మ్యాచ్లు కచ్చితంగా దుబాయిలో జరుగుతాయి. ఒకవేళ ఫైనల్ వరకు టీమిండియా వెళ్లకపోతే… పాకిస్తాన్ దేశంలోనే… ఆ మ్యాచులు జరుగుతాయి. ఇక టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య.. ఏ మ్యాచ్ జరిగిన దుబాయ్ లోనే నిర్వహిస్తారు. అయితే టోర్నమెంట్ లో భాగంగా… ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ దుబాయ్ జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్లో రోహిత్ శర్మ బ్యానర్లు కట్టారు. అయితే ఈ బ్యానర్ లో పాకిస్తాన్ కెప్టెన్.. మహమ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నారు. ఇద్దరు కెప్టెన్లను కలిపి.. దాదాపు 50 అడుగుల బ్యానర్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ తరుణంలోనే దీనికి సంబంధించిన ఫోటోలు… అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Sri Lankan Team: శ్రీలంకను ఇక టచ్‌ చేయలేరు.. అక్కడ బాహుబలి ఉన్నాడు !

Related News

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Big Stories

×