E-Paper
Advertisement

IND vs SA: భారీ స్కోరు చేసిన టీమిండియా..సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే ?

IND vs SA: భారీ స్కోరు చేసిన టీమిండియా..సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే ?
Advertisement

India scored 202 runs in 20 overs losing 8 wickets: టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో…. సూర్య కుమార్ యాదవ్ సేన అదరగొడుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియా… భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో… ఏకంగా 202 పరుగులు చేసింది. 8 వికెట్లు నష్టపోయి ఈ భారీ స్కోర్ చేయగలిగింది టీమిండియా.

Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!

India scored 202 runs in 20 overs losing 8 wickets
Advertisement

 

Also Read:  Sanju Samson: సంజు శాంసన్ సెంచరీ… 9 సిక్స్ లు, 7 ఫోర్లు…!

Advertisement

టీమిండియా బ్యాటింగ్ లో సంజు శాంసన్ సెంచరీ తో మెరిశాడు. 50 బంతుల్లో 107 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో ఏడు ఫోర్లు, 10 సిక్సులు కొట్టాడు. అటు సూర్య కుమార్ యాదవ్ 21 పరుగులు చేయగా తిలక్ వర్మ 33 పరుగులతో రాణించాడు. మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 202 పరుగులు చేయగలిగింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 203 పరుగులు చేయాల్సి ఉంది.

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×