E-Paper
Advertisement

Yograj Singh On Iyer: పంజాబ్ లో ఓ గజ దొంగ.. అందుకే ఫైనల్స్ ఓటమి

Yograj Singh On Iyer:  పంజాబ్ లో ఓ గజ దొంగ.. అందుకే ఫైనల్స్ ఓటమి
Advertisement

Yograj Singh On Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిన నేపథ్యంలో… యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్… వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్న గజదొంగ కారణంగానే.. ఫైనల్స్ లో ఓడారని బాంబు పేల్చారు. యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్… ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆయనకు సంబంధించిన వార్తలు నిత్యం వస్తూ ఉంటాయి.

Also Read: Karnataka CM: RCBకి బిగ్ షాక్.. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయండి.. సీఎం ఆదేశాలు

Advertisement

శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయిందని.. దీనికి ముఖ్య కారణం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంటూ బాంబు పేలిచారు యువరాజు సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్. అతని చెత్త షార్ట్ వల్ల మ్యాచ్ మొత్తం పోయిందని ఫైర్ అయ్యారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తర్వాత రాణించే ఆటగాళ్లు ఆ జట్టులో లేరని వివరించారు. టీమిండియాలో యువరాజు సింగ్ అలాగే మహేంద్ర సింగ్ ధోని జోడిని మించిన బెస్ట్ ఫినిషర్ట్స్ ఎవరూ లేరని కొనియాడారు.

Advertisement

పంజాబ్ జట్టులో క్రిమినల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఒకే ఒక్క క్రిమినల్ కారణంగా పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిందని యోగ్ రాజ్ సింగ్ ఫైర్ అయ్యారు. అతడి చెత్త షాట్ కారణంగా మ్యాచ్ ఓడిపోయిందని తెలిపారు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత రాణించే ఆటగాళ్లు పెద్దగా లేరని.. దానివల్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. మహేంద్ర సింగ్ ధోని కంటే యువరాజు సింగ్ ఎక్కువ మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాలని కూడా సెటైర్లు పేల్చారు.

Also Read: Virat – Bengaluru Stampede: తొక్కిసలాట వెనుక కోహ్లీ కుట్రలు.. ఆ ఇద్దరి కోసం 11 మంది ప్రాణాలు బలి !

శ్రేయస్ అయ్యర్ పై ఫైర్

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై విమర్శలు చేశారు యోగ్ రాజ్ సింగ్. పంజాబ్ కింగ్స్ జట్టును చాలా కష్టపడి శ్రేయస్ అయ్యర్ ఫైనల్ కు తీసుకువెళ్లాడని తెలిపారు. కానీ ఫైనల్ లో మాత్రం చేతులెత్తేసాడని మండిపడ్డారు. విరాట్ కోహ్లీని 40 పరుగుల వరకు ఉంచారు… అదే పెద్ద ప్రమాదంగా మారిందని స్పష్టం చేశారు. ఇకపై పంజాబ్ కింగ్స్ జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్ ఆడాలని కోరారు. వచ్చే సీజన్లో అయిన ఛాంపియన్ కావాలని.. ఆకాంక్షించారు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్. ఇది ఇలా ఉండగా 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అటు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాట లో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కర్ణాటక సర్కార్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తోంది. బాధ్యులందరిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుంది.

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×