E-Paper
Advertisement
Top 20 New: సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ.. , ప్రిన్సిపాల్ అరాచకం.. చితకబాదిన తల్లిదండ్రులు
Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

1. సీఎంకు ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానం అందించారు. 2. జగన్‌పై భీమిలి ఎమ్మెల్యే ఫైర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విధ్వంసకర ఆలోచనలు చేసే వ్యక్తి అని, మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి […]

Top 20 News: సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి.. అంబటి డిమాండ్, బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల ఫైర్
Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

1. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్ ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో అప్రజస్వామిక భాషను వాడటం సరికాదని, స్పీకర్, కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రపక్షాన్ని సమర్థించడం సభ గౌరవాన్ని తగ్గించడమేనని విమర్శించారు. 2. అంబులెన్స్‌ల పరిశీలన కడప పాత రిమ్స్‌లో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్‌లను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పరిశీలించారు. ఇవి గత పదేళ్లుగా, ముఖ్యంగా వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని […]

Top 20 News: రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి, కారు, లారీ ఢీకొని.. స్పాట్లోనే నలుగురు

Top 20 News: రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి, కారు, లారీ ఢీకొని.. స్పాట్లోనే నలుగురు

1. సీఎం దిశానిదర్దేశం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. నీటి వాటాల అంశంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. 2. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పీఆర్సీ, ఓపీఎస్, పెండింగ్‌ డీఏలు […]

Top 20 News: కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం.., మావోయిస్టులకు వ్యతిరేకంగా.. రోడ్డుపై నిరసన
Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

1. కేంద్ర మంత్రితో సీఎం భేటీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని.. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై అడ్లూరి స్పందన జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై […]

Top 20 News: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్, టేకాఫ్‌కు సిద్ధం.. విమానంలో అగ్ని ప్రమాాదం

Top 20 News: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్, టేకాఫ్‌కు సిద్ధం.. విమానంలో అగ్ని ప్రమాాదం

1. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖ అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రముఖ అతిథులను స్వాగతించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది . అతిథులకు అందించాల్సిన గిఫ్ట్‌లను స్థానిక కళలను ప్రతి బింబించేలా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతులను బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. గౌతమ బుద్ధుని ప్రత్యేక ఫిలిగ్రీ ప్రతిమలను రూపొందించడానికి కళాకారులు గత వారం రోజులుగా నిరంతరం పని చేశారు. 2. సీఎం రేవంత్ రెడ్డి […]

Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

1. పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న విషయాలపై వైసీపీ నేత వంగా గీత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో కుల వివక్ష పెరిగిపోయిందన్నారు వంగా గీత. దళితుల గ్రామ బహిష్కరణ, దాడి, టీచర్లే కులం పేరుతో దూషిస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని, చేబ్రోలులో ఓ వ్యక్తి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆకృత్యాలు పెరిగిపోయాయని.. పరిస్థితులను చూస్తే ఇక్కడ […]

Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

1. తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ కోనసీమలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. తెలంగాణ మంత్రుల విమర్శలకు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. “గతంలో కేసీఆర్ ‘ఆంధ్ర దొంగలు’ అనలేదా? ఏపీ వాళ్లను తరిమికొట్టాలని స్టేట్‌మెంట్లు ఇవ్వలేదా?” అని శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. తెలంగాణ నేతలు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2. మంత్రి పొన్నం పూజలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి […]

Top 20 News Today: ఎమ్మెల్యే మాధవిరెడ్డి పై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు గ్రామస్తులు నిరసన
Top 20 News Today: కేటీఆర్ తీరుపై చామల ఫైర్, దుబాయ్ ఎయిర్ షోలో కూలిన విమానం.. పైలట్ మృతి
Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

1. సీఈవోతో సీఎం రేవంత్ భేటీ జూబ్లీహిల్స్ నివాసంలో అనలాగ్ AI ఫౌండర్​ సీఈవో అలెక్స్‌ కిప్‌మన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై చర్చించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, క్లైమేట్ ఛేంజ్ ప్రిడిక్షన్ సమస్యలు పరిష్కరించాలని సీఈవోకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. 2. విచారణ వేగవంతం సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు తెలంగాణ […]

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

1. భగ్గుమన్న కార్యకర్తలు జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ఎదుట భగ్గుమన్నారు. డివిజన్ ఇన్‌ఛార్జ్‌ల నిర్లక్ష్యం, నాయకుల తప్పుడు ప్రచారం ఓటమికి కారణమని కార్యకర్తలు మండిపడ్డారు. ఓటమికి కారణాలను విన్న కేటీఆర్‌, సద్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. 2. కవిత అరెస్ట్ సింగరేణి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేశారు పోలీసులు. జాగృతి కార్యకర్తలతో కలిసి సింగరేణి భవన్‌ ముందు బైఠాయించారు కవిత. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిలో […]

Top 20 News Today: భారత్‌‌తో యుద్దానికి సిద్ధమంటున్న పాకిస్థాన్.. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ముప్పు..

Big Stories

×