E-Paper
Advertisement
Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు

Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) – 2026 సదస్సులో పాల్గొనేందుకు నేడు జ్యూరిచ్ చేరుకున్నారు. అయితే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటనకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జ్యూరిచ్ చేరుకున్న సీఎం బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఎనిమిది […]

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. పండుగ పూట పిండివంటలు, కొత్త అల్లుళ్ల సందడి ఒకెత్తయితే.. కోడిపందేల హోరు మరో ఎత్తు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది పందేల జోరు మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతుండటంతో పందెంరాయుళ్ల ఉత్సాహం గగనాన్ని తాకుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరి ఈ ఏడాది ఒక భారీ పందెంతో […]

Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ  ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. అర్ధరాత్రి నుంచే భోగి మంటలు.. సీఎంల శుభాకాంక్షలు
CM Chandrababu: సందడే సందడి.. మకాం మార్చిన చంద్రబాబు, ఆ మూడు రోజులు అక్కడే
Skill Development Case: సీఎం చంద్రబాబు భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసును క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు
CM Chandrababu: సొంతగడ్డపై సంక్రాంతి సంబరం.. నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు
Konijeti Rosaiah: విషాదం.. మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత
Sankranti Cockfighting: నిషేధాజ్ఞల మధ్య నిలిచిన సంప్రదాయం.. కోడి పందాల వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర !
Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
Manduva Logili House: ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు.. 120 ఏళ్ల నాటి మండువా లోగిళ్లు.. ఎలా ఉన్నాయో చూస్తే!
Top 20 News Today: PSLVC-62 రాకెట్‌ ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్.. గుజరాత్‌లో మోడీ
Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

1. వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని, రైతులు క్యూలైన్లలో నిలబడే పరిస్థితి రాకూడదని ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, నర్మేట ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి ఇంటికీ పాడి గేదె ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, పశువుల టీకాలు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. […]

Andhra Pradesh: కాకాణి గోవర్ధన్ ఇంటి వద్ద హై టెన్షన్.. తెలంగాణపై విమర్శలు

Andhra Pradesh: కాకాణి గోవర్ధన్ ఇంటి వద్ద హై టెన్షన్.. తెలంగాణపై విమర్శలు

Andhra Pradesh: నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమశిల ప్రాజెక్టును సందర్శించి, అక్కడ నీటి లభ్యత, ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్తున్న కాకాణిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రయోజనాలను పక్కనపెట్టి, రైతాంగాన్ని […]

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఆగిన మంటలు.. ఎలా అదుపులోకి తెచ్చారంటే?

Big Stories

Advertisement
×